బడా ప్రొడ్యూసర్ కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బెల్లంకొండ శ్రీనివాస్ తనని తాను స్టార్ హీరోగా ప్రాజెక్ట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఇప్పటికే బోయపాటి తో జయ జానకి నాయకా సినిమాతో హిట్ కొట్టిన ఈ యువ హీరో ఇప్పుడు శ్రీ వాస్ దర్శకత్వంలో మరో చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ వారణాసిలో జరుగుతుంది. దర్శకుడు శ్రీవాస్ బెల్లంకొండ శ్రీనివాస్, హీరోయిన్ పూజా హెగ్డే, అశుతోష్ రాణా మీద సినిమాలో కీలకమైన ఇంటర్వెల్ సన్నివేశాలని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సన్నివేశాలో నవరాత్రి పూజా బ్యాక్ డ్రాప్ లో ఉంటాయని తెలుస్తుంది. ఈ సినిమాని దర్శకుడు శ్రీ వాస్ యాక్షన్ నేపధ్యంలో సాగీ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది.
- మహేష్ సినిమాను ప్రశంసించిన తారక్
- మంచి లాభాలను అందిస్తున్న భరత్!
- సాహో అసలు పాయింట్ అదేనట!
- సూపర్ కాంబో సెట్ చేసుకున్న మైత్రి మూవీమేకర్స్!
- 100కోట్ల గ్రాస్ అందుకున్న మహేష్!
సంబంధిత సమాచారం :

Subscribe to our Youtube Channel
తెలుగు రుచి - మల్లెమాల సంస్థ వారు అందిస్తున్న ఈ ఆన్ లైన్ కుకింగ్ ఛానెల్ ద్వారా మీరు నోరూరించే రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాల తయారీని తక్కువ టైమ్ లో నేర్చుకోవచ్చు. ఇందులో అనుభవజ్ఞులైన, ప్రఖ్యాత చెఫ్ లు సులభ రీతిలో అన్ని రకాల వంటకాలను ఎలా చేయాలో మీకు నేర్పుతారు.