మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆగడు’ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు సోమవారం ఉదయం మొదలయ్యాయి. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలలో హీరో మహేష్ బాబు, చిత్ర దర్శకుడు శ్రీను వైట్ల మరియు నిర్మాతలు పాల్గొన్నారు. ఈ సినిమాలోని ప్రధాన సన్నివేశాలను చిత్రికరించడానికి ఈ చిత్ర యూనిట్ మే 20న లడక్ వెళ్లనున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన తమన్నా నటిస్తుండగా, సోనూ సూద్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.
డబ్బింగ్ దశలో మహేష్ బాబు ‘ఆగడు’
డబ్బింగ్ దశలో మహేష్ బాబు ‘ఆగడు’
Published on May 19, 2014 3:26 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : రత్నం – సిల్లీ యాక్షన్ ఎంటర్ టైనర్!
- మీకు తెలుసా? : కమల్ తో సౌందర్య చేయాల్సిన మొదటి సినిమా ఇదని
- ‘అఖండ – 2’ : ఆ రోజున అనౌన్స్ మెంట్ రానుందా ?
- నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై అల్లరి నరేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘ఫ్యామిలీ స్టార్’
- వైరల్ : తన పెళ్లి జ్ఞాపకానికి కొత్త హంగులు దిద్దిన సమంత
- బజ్ : ‘ఖైదీ’ మాదిరిగా విజయ్ – గౌతమ్ తిన్ననూరి మూవీ కూడా ?