పూరి జగన్నాథ్ “బిజినెస్ మాన్” చిత్రాన్ని నర్సిపట్నం లో చూడబోతున్నారు. బ్యాంకాక్ నుండి వచ్చిన వెంటనే పూరి జగన్నాథ్ భాస్కర్ బట్ల మరియు బివీస్ రవి లతో కలిసి నర్సీపట్నం వెళ్ళారు. నర్సీపట్నం ప్రజలు పూరి తో కలిసి చిత్రాన్ని చూడటానికి చాల ఉత్సాహం చూపారు అని అంటున్నారు. ఈ ఉత్సాహం రేపు పూరి జగన్నాథ్ మరియు మహేష్ బాబు ల చిత్రం చూసేంత వరకు ఉంటుంది. ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమ లో మొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా 2 వేల ధియేటర్ ల లో విడుదల చేస్తున్నారు. నర్సీపట్నం లో
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- మే 3న ఆహా లోకి క్రైమ్ థ్రిల్లర్ ‘అసురగురు’
- సమీక్ష : “బాక్” – రొటీన్ హారర్ థ్రిల్లర్ !
- సమీక్ష : “ఆ ఒక్కటీ అడక్కు” – కొన్ని నవ్వుల కోసం మాత్రమే
- ఎక్స్ క్లూజివ్ : ఈ బయోపిక్ కి వినూత్న పాత్రలో నివేత థామస్
- సమీక్ష : “శబరి” – ఆకట్టుకోని నాన్ ఎమోషనల్ థ్రిల్లర్
- సమీక్ష : “ప్రసన్నవదనం” – కొన్నిచోట్ల ఆకట్టుకునే ఎమోషనల్ డ్రామా!
- “లవ్ టుడే” హీరో నెక్స్ట్ మూవీ అనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్!