టాలీవుడ్ ఎంతో గర్వించదగ్గ విలక్షణ నటుల్లో కోట శ్రీనివరసరావు ముందు వరుసలో ఉంటాడు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కళారంగంలో ఆయన టాలెంట్ ని, సేవని గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనకీ పద్మశ్రీ పురష్కరాన్ని అందించి సత్కరించింది. ఆయన ఈ రోజు త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. కోట గారికి పద్మశ్రీ అనౌన్స్ చేసిన సందర్భంగా ఈ చిత్ర టీం కోట శ్రీనివాసరావుని సత్కరించారు. మీకు పై ఫోటోలో అల్లు అర్జున్ త్రివిక్రమ్ లతో పాటు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, స్నేహ, నిర్మాత రాధాకృష్ణ, ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ కూడా ఉన్నారు.
ఫోటో మోమెంట్ : కోట శ్రీనివసరావుని సత్కరించిన ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ టీం
ఫోటో మోమెంట్ : కోట శ్రీనివసరావుని సత్కరించిన ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ టీం
Published on Jan 26, 2015 3:39 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- లేటెస్ట్…గూస్ బంప్స్ తెప్పిస్తున్న “పుష్ప పుష్ప” సాంగ్!
- ఓ రేంజ్ హైప్ ఇస్తున్న “పుష్ప 2 ది రూల్” ఫస్ట్ సింగిల్ లేటెస్ట్ పోస్టర్!
- “లవ్ టుడే” హీరో నెక్స్ట్ మూవీ అనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్!
- సర్ప్రైజింగ్ : ఈ 14 భాషల్లో ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “హీరామండి”
- రజినీ “కూలీ”.. మేకర్స్ కి షాకిచ్చిన ఇళయరాజా
- వైరల్ పిక్ : ప్రచారంలో స్వాగ్ తో అదరగొట్టేసిన బాలయ్య
- తారక్, నీల్ భారీ ప్రాజెక్ట్ పై సాలిడ్ అప్డేట్