
నారా రోహిత్, నిత్యా మీనన్ జంటగా నటిస్తున్న ‘ఒక్కడినే’ చిత్ర షూటింగ్ ప్రస్తుతం షరా వేగంగా పూర్తి చేసుకుంటుంది. ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ ఇప్పటి వరకు 60% వరకు పూర్తి చేసుకుంది. ఈ చిత్ర ఆఖరి షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో మొదలైంది. నారా రోహిత్, నిత్యా మీనన్, సాయి కుమార్ మరియు ఇతర నటీ నటులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. గతంలో జెనీలియా ముఖ్య పాత్రలో ‘కథ’ అనే సినిమాకి దర్శకత్వం వహించిన శ్రీనివాస్ రాగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సీవీ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ నేపధ్య గాయకుడూ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
ఈ రోజు నుండే ‘ఒక్కడినే’ చివరి షెడ్యుల్
ఈ రోజు నుండే ‘ఒక్కడినే’ చివరి షెడ్యుల్
Published on Apr 29, 2012 11:33 AM IST
సంబంధిత సమాచారం
- అఫీషియల్: ఐమ్యాక్స్ వెర్షన్ కన్ఫర్మ్ చేసుకున్న ‘టాక్సిక్’.. గ్రాండ్ ఎంట్రీకి సిద్ధం!
- ఈసారి టీవిలో కాదు బిగ్ స్క్రీన్ పై ‘ఖడ్గం’ రీసౌండ్!
- సోమవారం కూడా సాలిడ్ స్టార్ట్ తో ‘కొరియన్ కనకరాజు’
- ‘మోర్ పవర్ టు యూ’.. మహేష్ ఒక్క రిప్లైతో సోషల్ మీడియా మొత్తం షేక్!
- ‘టాక్సిక్’ తెలుగు వెర్షన్ డామినేషన్!
- ఆ స్టార్ హీరోతో శంకర్ నెక్స్ట్?
- ‘ధర్మన్’ మూవీపై లేటెస్ట్ అప్డేట్.. ఏమిటంటే..?
- సంక్రాంతి రేసులో సాయి ధరమ్ తేజ్.. నిజమేనా..?
- ‘ఇరుముడి’ సినిమాలో శబరిమలతో సంబంధం లేదట..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కొరియన్ కనకరాజు’ బ్లాక్బస్టర్ సెలబ్రేషన్స్.. గ్రాండ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా చిరంజీవి!
- బాక్సాఫీస్ వద్ద ‘కొరియన్ కనకరాజు’ భారీ వసూళ్లు !
- సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్కు టైమ్, ప్లేస్ ఫిక్స్..!
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విషయంలో మేకర్స్ గుడ్ న్యూస్..!
- ‘కొరటాల – బాలయ్య’ సినిమా పై కొత్త అప్ డేట్ ?
- మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. మాస్ ‘ముఠా మేస్త్రి’ మళ్లీ వచ్చేస్తున్నాడు..!
- అమెరికాలో ‘టాక్సిక్’ భారీ రిలీజ్.. ఏకంగా ?
- ‘ధర్మన్’ మూవీపై లేటెస్ట్ అప్డేట్.. ఏమిటంటే..?

