‘మదరాసపట్నం’ అనే సినిమాతో తమిళ ప్రేక్షకులకు పరిచయమైన బ్రిటిష్ భామ ఏమీ జాక్సన్ ఆ తరువాత ఎమయ చేసావే హిందీ రీమేక్ ‘ఏక్ దీవానా థా’ సినిమాలో నటించింది కానీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయం చవి చూసింది. ఇప్పుడు ఈ ముద్దు గుమ్మ తెలుగులో రామ్ చరణ్ సరసన ‘ఎవడు’ అనే సినిమాలో నటిస్తోంది. వంశి పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్లో పాల్గోనబోతున్నట్లు తన ట్విట్టర్ ఎకౌంటులో తెలిపింది. ఇదే కాకుండా తమిళంలో విక్రమ్ సరసన ‘తాండవం’ అనే సినిమాలో కూడా నటిస్తుంది.
‘ఎవడు’ షూటింగ్లో పాల్గొంటున్న ఏమీ జాక్సన్
‘ఎవడు’ షూటింగ్లో పాల్గొంటున్న ఏమీ జాక్సన్
Published on Apr 29, 2012 8:22 PM IST
సంబంధిత సమాచారం
- ‘డ్రాగన్’ కోసం ఎన్టీఆర్ కసర్తతులు.. అందులో ట్రైనింగ్..?
- విశ్వంభర : ఈ సైలెన్స్ కి కారణం ఏమిటో..?
- ఇంటర్వ్యూ : హీరో అడివి శేష్ – ‘డెకాయిట్’ చూసి ప్రేక్షకులు థ్రిల్ అవుతారు..!
- ‘ధురంధర్ 2’ వెయ్యి కోట్లతో సాలిడ్ రికార్డు..!
- ‘డ్రాగన్’లో గోవిందా.. నిజమేనా ?
- బ్యాడ్ బాయ్ కార్తీక్ ట్రైలర్.. నాగ శౌర్య మాస్ చూపిస్తున్నాడుగా..!
- AA22 అప్డేట్ వచ్చేది అప్పుడే.. రికార్డులు బద్దాలవ్వాల్సిందే..!
- ఓటీటీ/థియేటర్ : ఈ వారం స్ట్రీమింగ్ కానున్న క్రేజీ కంటెంట్ ఇదే !
- పూజా హెగ్డే ప్లేస్ లో మమితా బైజు ?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘వారణాసి’ రేస్ లోనే మరో హై బడ్జెట్ సినిమా?
- ప్రదీప్ రంగనాథన్ తెలుగు మార్కెట్.. దిల్ రాజుకు క్రెడిట్
- రాకాస ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. ఎంతంటే..?
- “విశ్వంభర” మరింత ఆలస్యం!?
- ‘రామాయణ’ కోసం రెహమాన్ కి షాకింగ్ రెమ్యునరేషన్?
- AA22 అప్డేట్ వచ్చేది అప్పుడే.. రికార్డులు బద్దాలవ్వాల్సిందే..!
- ఓటీటీ/థియేటర్ : ఈ వారం స్ట్రీమింగ్ కానున్న క్రేజీ కంటెంట్ ఇదే !
- ఫోటో మూమెంట్: తన లవ్ లైఫ్ అండ్ ఫ్యామిలీతో బెల్లంకొండ శ్రీనివాస్


