‘మదరాసపట్నం’ అనే సినిమాతో తమిళ ప్రేక్షకులకు పరిచయమైన బ్రిటిష్ భామ ఏమీ జాక్సన్ ఆ తరువాత ఎమయ చేసావే హిందీ రీమేక్ ‘ఏక్ దీవానా థా’ సినిమాలో నటించింది కానీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయం చవి చూసింది. ఇప్పుడు ఈ ముద్దు గుమ్మ తెలుగులో రామ్ చరణ్ సరసన ‘ఎవడు’ అనే సినిమాలో నటిస్తోంది. వంశి పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్లో పాల్గోనబోతున్నట్లు తన ట్విట్టర్ ఎకౌంటులో తెలిపింది. ఇదే కాకుండా తమిళంలో విక్రమ్ సరసన ‘తాండవం’ అనే సినిమాలో కూడా నటిస్తుంది.
‘ఎవడు’ షూటింగ్లో పాల్గొంటున్న ఏమీ జాక్సన్
‘ఎవడు’ షూటింగ్లో పాల్గొంటున్న ఏమీ జాక్సన్
Published on Apr 29, 2012 8:22 PM IST
సంబంధిత సమాచారం
- మొదటి షో వివరాలు : బైకర్
- కురుక్షేత్రం : బాలయ్య కోసం ఆ డైరెక్టర్ డబుల్ ట్రీట్..?
- అదిరిపోయిన ‘పెద్ది’ కొత్త పోస్టర్.. డైలమాలో ఫ్యాన్స్..!
- లేటెస్ట్ యూత్ఫుల్ డ్రామా ‘యూత్’.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా..?
- ‘డెకాయిట్’ ట్రైలర్ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన అడివి శేష్.. ఎప్పుడంటే..?
- ‘రామ’ ఫస్ట్ గ్లింప్స్ : రామాయణం నుంచి పురుషోత్తముడి దర్శనం..!
- పోల్ : ‘రామాయణ’ నుండి రామ ఫస్ట్ గ్లింప్స్ ఎలా అనిపించింది?
- మరోసారి మైత్రీ తో చేతులు కలుపుతున్న ప్రదీప్ రంగనాథన్..!
- ఓటీటీ లోకి వచ్చేసిన ‘యుఫోరియా’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ లోకి వచ్చేసిన ‘యుఫోరియా’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?
- ‘బైకర్’ కి ప్రభాస్ సపోర్ట్.. ఇక రేస్ మొదలెట్టాల్సిందే..!
- వీడియో : రామాయణం – రామ గ్లింప్స్ (రణబీర్ కపూర్, సాయి పల్లవి)
- అక్కినేని హీరోతో మారుతి నెక్స్ట్ మూవీ సెట్ అయ్యేనా..?
- ఆ డైరెక్టర్తో అల్లు అర్జున్ సూపర్ హీరో మూవీ..?
- పెయిడ్ ప్రీమియర్స్కు సిద్ధమైన ‘రాకాస’.. ఎప్పుడంటే..?
- ‘బైకర్’ ప్రీమియర్ షోలకు సాలిడ్ రెస్పాన్స్..!
- టీజర్ టాక్ : ఫ్యూచరిస్టిక్ రొమాంటిక్ డ్రామాగా ప్రదీప్ రంగనాథన్ LIK


