విద్యా బాలన్ నటించిన ‘ది డర్టీ పిక్చర్’ చిత్రంపై పాకిస్తాన్ నిషేధం విధించింది. చిత్ర నిర్మాతలు డిసెంబరు 2న పాకిస్తాన్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేసారు. ఆ దేశ సెన్సార్ సభ్యులతో కూడిన బృందం విడుదలకి నిరాకరించింది. చిత్ర నిర్మాతలు కూడా ఈ విషయాన్నీ ధ్రువీకరించారు. ఈ చిత్రం ప్రముఖ నటి ‘సిల్క్ స్మిత’ జీవిత కథ ఆధారంగా తీసారంటూ భారీగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ చిత్రంలో విద్యా బాలన్ నటించిన సన్నివేశాలు పాటలు మీడియాకు విడుదల చేయగా భారీ స్పందన లభిస్తోంది. డిసెంబరు 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్న ఈ చిత్రం హిందీ, తెలుగుతో పలు భాషల్లో విడులవుతోంది. నసీరుద్దిన్ షా మరియు ఇమ్రాన్ హష్మి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
డర్టీ పిక్చర్ పై నిషేధం విధించిన పాకిస్తాన్
డర్టీ పిక్చర్ పై నిషేధం విధించిన పాకిస్తాన్
Published on Nov 30, 2011 4:01 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : రత్నం – సిల్లీ యాక్షన్ ఎంటర్ టైనర్!
- బ్రేకింగ్ : “కల్కి 2898ఎడి” రిలీజ్ ఎదురు చూపులకి తెర పడింది..
- రవితేజ, అనుదీప్ ప్రాజెక్ట్ కి ఇంట్రెస్టింగ్ టైటిల్ ఖరారు చేసారా!?
- “ఇండియన్ 2” రిలీజ్ ముందు వింటేజ్ ట్రీట్ ప్లానింగ్?
- సుధీర్ బాబు ‘హరోం హర’ రిలీజ్ డేట్ ఫిక్స్
- గోపీచంద్ “భీమా” హిందీ వెర్షన్.. ఈ ఓటిటి ప్లాట్ ఫామ్ లో
- 14 ఏళ్ళ తరువాత స్టార్ యాక్టర్ – స్టార్ డైరెక్టర్ కాంబో మూవీ ఫిక్స్ ?