బాలీవుడ్ స్టార్ హీరో అజయ్దేవ్గణ్ “భుజ్” ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ ఓటీటీలో విడుదలకు సిద్దమయ్యింది. గతంలోనే ఓటీటీలో విడుదల చేస్తామని వెల్లడించినా విడుదల తేదీని మాత్రం అప్పుడు చెప్పలేదు. అయితే తాజాగా ఆగస్టు 13న హాట్స్టార్లో “భుజ్” సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. వాస్తవ సంఘటనల నేపధ్యంలో అభిషేక్ దుదయా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అజయ్దేవ్గణ్ ఎయిర్ఫోర్స్ పైలెట్గా కనిపిస్తుండగా, సంజయ్దత్, సోనాక్షి సిన్హా, శరద్ ఖేల్కర్, యమ్మీ విర్క్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది.
ఆగష్ట్ 13న ఓటీటీలో అజయ్దేవ్గణ్ “భుజ్”..!
ఆగష్ట్ 13న ఓటీటీలో అజయ్దేవ్గణ్ “భుజ్”..!
Published on Jul 8, 2021 3:00 AM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : “బాక్” – రొటీన్ హారర్ థ్రిల్లర్ !
- సమీక్ష : “ఆ ఒక్కటీ అడక్కు” – కొన్ని నవ్వుల కోసం మాత్రమే
- సమీక్ష : “శబరి” – ఆకట్టుకోని నాన్ ఎమోషనల్ థ్రిల్లర్
- సమీక్ష : “ప్రసన్నవదనం” – కొన్నిచోట్ల ఆకట్టుకునే ఎమోషనల్ డ్రామా!
- స్ట్రాంగ్ బజ్ : “వీరమల్లు” రిలీజ్ డేట్ ఇదేనా?
- “రాఖీ” లో ఎన్టీఆర్ చెప్పిన భారీ డైలాగ్ పై చిరు అలా అన్నారు – ప్రొడ్యూసర్ కే.ఎల్. నారాయణ
- “పంచాయత్” మూడో సీజన్ రిలీజ్ డేట్ ఫిక్స్!