కరోనా వైరస్ తీవ్రత కారణం గా పలు చిత్రాలు డైరెక్ట్ ఓటిటి గా విడుదల అవుతున్నాయి. అయితే పృథ్వీ రాజ్ ప్రొడక్షన్స్ లో సుప్రియ మీనన్ నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ చిత్రం లో పృథ్వీ రాజ్ హీరో గా నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 11 వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ ఈ నెల 4 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అయితే 11 వ తేదీన చిత్రం విడుదల కి సిద్దం అవుతుండటం తో సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- టాక్.. “ఇండియన్” కోసం “గేమ్ చేంజర్”?
- “విశ్వంభర” కోసం ఇన్ని గ్రాండ్ సెట్టింగ్స్..
- ‘వార్ 2’ కోసం భారీ యాక్షన్ సెట్
- అందుకు థమన్ కి థాంక్స్ తెలిపిన గోపిచంద్ మలినేని!
- మురుగదాస్ పై అమీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- ఆకట్టుకుంటున్న తమన్నా “బాక్” ట్రైలర్!
- విజయ్ ని ట్రోల్ చేసినా.. తన స్టార్ పవర్ ని మెచ్చుకోవాల్సిందే