మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీయడంలో పేరు తెచ్చుకున్నడైరెక్టర్ వి.వి.వినాయక్ . తను ప్రస్తుతం ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ కుమారుడి సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. మేము విన్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి 10కోట్ల రూపాయలు పారితోషికం తీసుకోనున్నాడు . బెల్లంకొండ సురేష్ తన కుమారుడి మొదటి సినిమా విషయంలో ఏ ఆవకాశాన్ని వదలడంలేదు, అలాగే ఖర్చుకి వెనుకాడడం లేదు. ఇప్పటికే ఈ సినిమాలో సమంతని హీరోయిన్ గా తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం వి.వి.వినాయక్ ఈ సినిమా స్క్రిప్ట్ పనిలో బిజీగా వున్నాడు. కామెడీ, యాక్షన్ తో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలవుతుంది. డైరెక్టర్ వి.వి.వినాయక్ చివరిగా సూపర్ హిట్ సినిమా ‘నాయక్’ కి దర్శకత్వం వహించాడు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- మే 3న ఆహా లోకి క్రైమ్ థ్రిల్లర్ ‘అసురగురు’
- సమీక్ష : “బాక్” – రొటీన్ హారర్ థ్రిల్లర్ !
- సమీక్ష : “ఆ ఒక్కటీ అడక్కు” – కొన్ని నవ్వుల కోసం మాత్రమే
- ఎక్స్ క్లూజివ్ : ఈ బయోపిక్ కి వినూత్న పాత్రలో నివేత థామస్
- సమీక్ష : “శబరి” – ఆకట్టుకోని నాన్ ఎమోషనల్ థ్రిల్లర్
- సమీక్ష : “ప్రసన్నవదనం” – కొన్నిచోట్ల ఆకట్టుకునే ఎమోషనల్ డ్రామా!
- “లవ్ టుడే” హీరో నెక్స్ట్ మూవీ అనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్!