రామ్ చరణ్ నటిస్తున్న ‘ఎవడు’ సినిమా షూటింగ్ చివరి దశలో వుంది. శృతిహాసన్ మరియు ఎమీ జాక్సన్ హీరోయిన్స్. గతవారం ముగిసన షెడ్యూల్లో రామ్ చరణ్ శృతి హాసన్ సరసన స్విట్జర్ లాండ్ దగ్గర జర్చ్ లో చిత్రీకరించారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా హైదరాబాద్లో మే 29నుండి కొత్త షెడ్యూల్ ప్రారంభించనున్నారు. ఈ షెడ్యూల్ లో హీరోతో పాటు, ఇద్దరు హీరోయిన్స్ కూడా పాల్గున్నారు. ఈ సినిమా జూన్ 20తో ముగియనుంది. ఈ సినిమా దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్లో అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో యాక్షన్ సీన్లను రామ్ చరణ్ అద్బుతంగా నటించాడని సమాచారం. ఈ సినిమా జూలైలో మన ముందుకు రానుంది.
మే29 నుండి ప్రారంభంకానున్న ఎవడు కొత్త షెడ్యూల్
మే29 నుండి ప్రారంభంకానున్న ఎవడు కొత్త షెడ్యూల్
Published on May 28, 2013 8:59 PM IST
సంబంధిత సమాచారం
- 2027 కంబ్యాక్ నామ సంవత్సరం: వరుస హిట్స్ తో మళ్ళీ ఫామ్ లోకి పాపులర్ స్టార్స్
- షాకింగ్ : ‘స్పిరిట్’కు A సర్టిఫికెట్ ఖాయమని తేల్చిన సందీప్ రెడ్డి వంగా
- గంటలో లక్ష టికెట్ల అమ్మకం.. ‘టాక్సిక్’ తుఫానుకు అల్లాడుతున్న బాక్సాఫీస్..!
- టాక్సిక్ ఎఫెక్ట్ : రవితేజ సొంత థియేటర్లో ‘ఇరుముడి’ కంటే ఎక్కువ షోలు..!
- ట్రైలర్ టాక్ : యూత్ఫుల్ రైడ్ను సిద్ధం చేసిన ‘రోమాంచకం’
- మాస్ రాజా ర్యాంపేజ్.. వంద కోట్ల క్లబ్లోకి రవితేజ ‘ఇరుముడి’
- మహేష్ బాబుతో నెక్స్ట్ మూవీ.. క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి..!
- ‘జై హనుమాన్’, ‘మహాకాళి’ ఓకే.. ఆ సూపర్ హీరో సినిమా ఏమయ్యాడు?
- ‘ఇరుముడి’పై రష్మిక ఎమోషనల్ పోస్ట్.. చెప్పుకోలేనిది చెప్పారు!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బన్నీ ‘రాకా’ పై మరో క్రేజీ రూమర్ ?
- రవితేజ ‘ఇరుముడి’ బాక్సాఫీస్ ర్యాంపేజ్: 3 రోజుల్లోనే రూ.30 కోట్ల షేర్ వసూళ్లు!
- నైజాంలో రవితేజ జోరు.. 3 రోజుల్లోనే భారీ వసూళ్లు !
- స్వామి శరణం: నైజాంలో “ఇరుముడి” సెన్సేషన్.. వర్కింగ్ డేలో కూడా ట్రేడ్ షాకయ్యే వసూళ్లు!
- NBK111 కోసం రెండు టైటిల్స్..?
- ట్రైలర్ టాక్ : ఫుల్ ఎనర్టైన్మెంట్ తో ‘రంభ ఊర్వశి మేనక’
- ‘రాకా’లోకి మరో భామ రాక.. ఎవరంటే..?
- ‘ఇరుముడి’కి టాక్సిక్ డేంజర్ బెల్స్.. సగానికి పైగా లాగేస్తుందా..?


