ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ రచించిన ‘అనైతికం’ నవల ఆదరంగా నిర్మించిన సినిమా ‘ఆకాశంలో సగం’. ఈ సినిమా జూలై 12న విడుదలకు సిద్దమవుతోంది. ఈ సమాజంలో స్త్రీలపై జరుగుతున్న అన్యాయాన్ని, వారు ఎదురుకుంటున్న సమస్యలను ఆదారంగా చేసుకొని ఈ సినిమాను నిర్మించడం జరిగింది. ప్రేమ్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని నంది ప్రొడక్షన్ బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ నిర్మించాడు. ఈ సినిమాకి పరుచూరి బ్రదర్స్ మాటలను, అశోకృష్ణ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో ప్లోరాషైనీ ప్రధాన పాత్రలో నటించిగా రఘుబాబు, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని కృష్ణ మురళీ మొదలగు వారు నటించారు. .
ఈ నెల 12న ‘ఆకాశంలో సగం’
ఈ నెల 12న ‘ఆకాశంలో సగం’
Published on Jul 6, 2013 2:00 AM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష : విశ్వనాథ్ అండ్ సన్స్ – మెప్పించే ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా!
- సమీక్ష : మకుటం – బోరింగ్ యాక్షన్ డ్రామా !
- సమీక్ష: ‘అగధ’ – కొన్ని చోట్ల ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామా
- ‘శనార్తి’ కోసం చేతులు కలిపిన అఖిల్ రాజ్-నాగదుర్గ
- సంజయ్ విశ్వనాథ్ ర్యాంపేజ్ షురూ.. మాస్ జంప్ తో సూర్య సినిమా!
- అఫీషియల్: ‘జార్జ్ క్రిష్’ గా శర్వా, శ్రీను వైట్ల ఎంటర్టైనర్.. రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది!
- మరో భాషలో కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత ‘మా ఇంటి బంగారం’
- మెగాస్టార్ వర్సెస్ సూపర్ స్టార్.. డబుల్ క్లాష్ తప్పదా..?
- గ్రామీణ నేపథ్యంలో ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’ మూవీ ప్రారంభం!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : విశ్వనాథ్ అండ్ సన్స్ – మెప్పించే ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా!
- సమీక్ష: ‘అగధ’ – కొన్ని చోట్ల ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామా
- మాస్ ప్రోమోతో తలైవర్ ‘ధర్మన్’పై సింపుల్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్!
- ‘ఇరుముడి’పై రవితేజ ఎమోషనల్ వర్డ్స్..!
- ‘రాకా’తో అట్లీ ప్లాన్ చేసేది ఇదేనా..?
- బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్: సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ నుంచి ఎం.ఎస్. రాజు ‘అగధ’ వరకు..7 చిత్రాలు విడుదల!
- ‘ది ప్యారడైజ్’ ఆ సీనియర్ యాక్టర్కు కలిసి వస్తుందా..?
- ట్రైలర్ తో మరింత పాజిటివ్ సొంతం చేసుకున్న “ఇరుముడి”


