
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ఎవడు’ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని రేపు సాయంత్రం విడుదల చేయనున్నారు. మెగా అబిమానుల, సిని ప్రేమికుల కోసం ఈ ట్రైలర్ ని ఆర్ టి సి క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ లో ఒక యంగ్ స్టార్ విడుదల చేయనున్నాడు. ‘ఎవడు’ సినిమాని జనవరి 12న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించాడు. ఈ సినిమా ఒక కొత్త స్టోరీ లైన్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిందని సమాచారం. అల్లు అర్జున్, కాజల్ ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. శృతి హసన్, అమీ జాక్సన్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా సంక్రాంతి సీజన్ విడుదలవుతుండడంతో రామ్ చరణ్ ఈ సినిమా మంచి విజయం సాదిస్తుందని ఆశిస్తున్నాడు.
అభిమానుల మధ్య విడుదల చేయనున్న ‘ఎవడు’ ట్రైలర్
అభిమానుల మధ్య విడుదల చేయనున్న ‘ఎవడు’ ట్రైలర్
Published on Jan 2, 2014 3:22 PM IST
సంబంధిత సమాచారం
- ప్యారడైజ్ కూడా పట్టాలు తప్పుతుందా.. నాని లెక్కల్లో తేడా వస్తుందా..?
- ‘డ్రాగన్’ కోసం ఎన్టీఆర్ కసర్తతులు.. అందులో ట్రైనింగ్..?
- విశ్వంభర : ఈ సైలెన్స్ కి కారణం ఏమిటో..?
- ఇంటర్వ్యూ : హీరో అడివి శేష్ – ‘డెకాయిట్’ చూసి ప్రేక్షకులు థ్రిల్ అవుతారు..!
- ‘ధురంధర్ 2’ వెయ్యి కోట్లతో సాలిడ్ రికార్డు..!
- ‘డ్రాగన్’లో గోవిందా.. నిజమేనా ?
- బ్యాడ్ బాయ్ కార్తీక్ ట్రైలర్.. నాగ శౌర్య మాస్ చూపిస్తున్నాడుగా..!
- AA22 అప్డేట్ వచ్చేది అప్పుడే.. రికార్డులు బద్దాలవ్వాల్సిందే..!
- ఓటీటీ/థియేటర్ : ఈ వారం స్ట్రీమింగ్ కానున్న క్రేజీ కంటెంట్ ఇదే !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘వారణాసి’ రేస్ లోనే మరో హై బడ్జెట్ సినిమా?
- ప్రదీప్ రంగనాథన్ తెలుగు మార్కెట్.. దిల్ రాజుకు క్రెడిట్
- రాకాస ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. ఎంతంటే..?
- “విశ్వంభర” మరింత ఆలస్యం!?
- ‘రామాయణ’ కోసం రెహమాన్ కి షాకింగ్ రెమ్యునరేషన్?
- AA22 అప్డేట్ వచ్చేది అప్పుడే.. రికార్డులు బద్దాలవ్వాల్సిందే..!
- ఓటీటీ/థియేటర్ : ఈ వారం స్ట్రీమింగ్ కానున్న క్రేజీ కంటెంట్ ఇదే !
- ఫోటో మూమెంట్: తన లవ్ లైఫ్ అండ్ ఫ్యామిలీతో బెల్లంకొండ శ్రీనివాస్

