“RRR”..ఐదేళ్లు పూర్తి చేసుకున్న మెమొరబుల్ మాన్స్టర్ పిక్.!

“RRR”..ఐదేళ్లు పూర్తి చేసుకున్న మెమొరబుల్ మాన్స్టర్ పిక్.!

Published on Nov 18, 2022 7:00 PM IST


ప్రస్తుతం నడుస్తున్న జెనరేషన్ లో అయితే ఓ బిగ్గెస్ట్ కాంబినేషన్ అండ్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమా ఇండియన్ సినిమా దగ్గర ఏదన్నా ఉంది అంటే అది డెఫినెట్ గా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు దర్శకుడు రాజమౌళి ల నుంచి అనౌన్స్ అయ్యిన సెన్సేషనల్ కాంబినేషన్ అనే చెప్పాలి.

టాలీవుడ్ లో ఇద్దరు బిగ్గెస్ట్ మాస్ హీరోలు అందులోని అప్పుడుకే బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా లెవెల్లో సంచలనం రేపిన దర్శకుడు రాజమౌళి నుంచి సరిగా ఐదేళ్ల కితం బయటకొచ్చిన ఓ పిక్ సోషల్ మీడియాని షేక్ చేసి పారేసింది. దీనితో అన్ని సినీ వర్గాల్లో కూడా ఈ ముగ్గురు కలిసి ఉన్న ఫోటో నే తీవ్ర చర్చకి దారి తీసింది.

బాహుబలి 2 లాంటి బిగ్గెస్ట్ ఇండియన్ హిట్ సినిమా తర్వాత రాజమౌళి ఆ రేంజ్ ని మ్యాచ్ చేస్తూ ఎలాంటి సినిమా అనౌన్స్ చేస్తాడా అనుకునే వారి అంచనాలను మించిన కాంబినేషన్ ని అప్పుడు అనౌన్స్ చెయ్యడం ఒక్కసారిగా ఆ మాన్స్టరస్ పిక్ అందరిలో కేజ్రీగా మారిపోయింది. ఇక ఈ ఫోటో నేటితో అయితే ఐదేళ్లు పూర్తి చేసుకోవడంతో ఇప్పుడు ఫోటో RRR చిత్ర యూనిట్ ఆ మెమొరీని గుర్తు చేసుకుంటున్నారు దీనితో మరోసారి ఈ ఫోటో వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు