సైబర్ సెల్ ను ఆశ్రయించిన అక్షరా హాసన్ !

సైబర్ సెల్ ను ఆశ్రయించిన అక్షరా హాసన్ !

Published on Nov 8, 2018 10:21 AM IST

లోకనాయకుడు కమల్ హాసన్ చిన్న కూతురు అక్షరా హాసన్ ప్రైవేట్ ఫొటోలు ఇటీవల లీక్ అయిన విషయం తెలిసిందే. ఈ ఫొటోలు కాస్త ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. ఇక దీనిపై ఎట్టకేలకు అక్షరా స్పందించి ముంబై సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కొందరు ఆగంతకులు ఆమె ఫోన్ ను హ్యాక్ చేసి ఈ దుశ్యర్యకు పాల్పడట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇక నా వ్యక్తిగా పోటోలను ఎవరు లీక్ చేశారో తెలియదు. దీని వెనుక ఎవరు వున్నారో తెలుసుకోవడానికి ముంబై పోలీసుల సహాయం కోరాను. ‘మీటూ’ ఉద్యమం జరుగుతున్నపుడు కూడా ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్ట కరం. ఈ ఘటన నన్ను చాలా బాధించింది అని అక్షరా ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ను అక్షరా హాసన్ అక్క శృతి హాసన్ రీ ట్వీట్ చేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు