చిత్రలహరి నుండి రెండవ సాంగ్ రానుంది !

చిత్రలహరి నుండి రెండవ సాంగ్ రానుంది !

Published on Mar 22, 2019 5:27 PM IST


సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ‘చిత్రలహరి’ నుండి ఇటీవల మొదటి సాంగ్ విడుదలవ్వగా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఈ చిత్రంలోని గ్లాస్ మేట్స్ అనే రెండవ సాంగ్ ను ఈనెల 24న రాత్రి 7గంటలకు ఖమ్మంలోని ఎట్ సీక్వెల్ రిసార్ట్స్ లో లాంచ్ చేయనున్నారు.

నేను కిశోర్ తిరుమల దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ , నివేత పేతురాజ్ నటిస్తుండగా సునీల్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈచిత్రం ఏప్రిల్ 12న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు