యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రం ‘దమ్ము’ షూటింగ్ వేగంగా పూర్తి చేసుకుంటుంది. ఇటీవలే గచ్చిబౌలి లోని అల్యుమీనియం ఫాక్టరీలో కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. బోయపాటి శీను మరియు ఎన్టీఆర్ ఈ చిత్ర విజయం సాధించేలా తెరకెక్కిస్తున్నారు. దమ్ము చిత్రాన్ని అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తుండగా త్రిషా మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా మరియు కార్తీక రెండవ హీరోయిన్ గా నటిస్తున్నారు. పవర్ఫుల్ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ పోలిస్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. దమ్ము చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
అల్యుమీనియం ఫాక్టరీలో ఫైట్స్ చేస్తున్న ఎన్టీఆర్
అల్యుమీనియం ఫాక్టరీలో ఫైట్స్ చేస్తున్న ఎన్టీఆర్
Published on Dec 19, 2011 3:12 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- “జై హనుమాన్”.. అదిరే పోస్టర్ తో ప్రశాంత్ వర్మ గూస్ బంప్స్ ప్రామిస్
- మైండ్ బ్లాకింగ్ గా “మిరాయ్” టైటిల్ గ్లింప్స్.. మరోసారి సర్ప్రైజ్ చేయబోతున్న తేజ సజ్జ
- టాక్ : ఈసారి టార్గెట్ మిస్ అవ్వదంటున్న రౌడీ హీరో ?
- ఈ నాలుగు భారీ చిత్రాలను నార్త్ లో డిస్ట్రిబ్యూట్ చేయనున్న అనిల్ తడాని!
- ‘ది రాజా సాబ్’ : ఆ వార్తల్లో నిజం లేదట ?
- ఇస్మార్ట్ బ్యూటీతో ప్రభాస్ ఆటా పాట.!
- ఆ రికార్డు దిశగా దూసుకుపోతోన్న ‘టిల్లు స్క్వేర్’