అల్యుమీనియం ఫాక్టరీలో ఫైట్స్ చేస్తున్న ఎన్టీఆర్

అల్యుమీనియం ఫాక్టరీలో ఫైట్స్ చేస్తున్న ఎన్టీఆర్

Published on Dec 19, 2011 3:12 PM IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రం ‘దమ్ము’ షూటింగ్ వేగంగా పూర్తి చేసుకుంటుంది. ఇటీవలే గచ్చిబౌలి లోని అల్యుమీనియం ఫాక్టరీలో కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. బోయపాటి శీను మరియు ఎన్టీఆర్ ఈ చిత్ర విజయం సాధించేలా తెరకెక్కిస్తున్నారు. దమ్ము చిత్రాన్ని అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తుండగా త్రిషా మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా మరియు కార్తీక రెండవ హీరోయిన్ గా నటిస్తున్నారు. పవర్ఫుల్ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ పోలిస్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. దమ్ము చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు