ప్రముఖ నిర్మాణ సంస్థ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై మ్మోడు సినిమాలు చేయబోతున్నారు. గతంలో ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించిన ఈ సంస్థ దాదాపు ఆరు సంవత్సరాల గ్యాప్ తరువాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతున్నారు. వారి బ్యానర్లో సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ ముగ్గురితో మూడు సినిమాలు చేయబోతున్నారు. మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్లో ఒక సినిమా, రామ్ చరణ్ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో మరో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇవే కాకుండా ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయనున్నట్లు ఇంకా దర్శకుడు ఎవరు అన్నదీ ధ్రువీకరించలేదని చెబుతున్నారు.
దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై మహేష్ ఎన్టీఆర్, చరణ్ లతో మూడు సినిమాలు
దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై మహేష్ ఎన్టీఆర్, చరణ్ లతో మూడు సినిమాలు
Published on May 7, 2012 4:46 PM IST
సంబంధిత సమాచారం
- అఫీషియల్: ఐమ్యాక్స్ వెర్షన్ కన్ఫర్మ్ చేసుకున్న ‘టాక్సిక్’.. గ్రాండ్ ఎంట్రీకి సిద్ధం!
- ఈసారి టీవిలో కాదు బిగ్ స్క్రీన్ పై ‘ఖడ్గం’ రీసౌండ్!
- సోమవారం కూడా సాలిడ్ స్టార్ట్ తో ‘కొరియన్ కనకరాజు’
- ‘మోర్ పవర్ టు యూ’.. మహేష్ ఒక్క రిప్లైతో సోషల్ మీడియా మొత్తం షేక్!
- ‘టాక్సిక్’ తెలుగు వెర్షన్ డామినేషన్!
- ఆ స్టార్ హీరోతో శంకర్ నెక్స్ట్?
- ‘ధర్మన్’ మూవీపై లేటెస్ట్ అప్డేట్.. ఏమిటంటే..?
- సంక్రాంతి రేసులో సాయి ధరమ్ తేజ్.. నిజమేనా..?
- ‘ఇరుముడి’ సినిమాలో శబరిమలతో సంబంధం లేదట..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కొరియన్ కనకరాజు’ బ్లాక్బస్టర్ సెలబ్రేషన్స్.. గ్రాండ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా చిరంజీవి!
- బాక్సాఫీస్ వద్ద ‘కొరియన్ కనకరాజు’ భారీ వసూళ్లు !
- సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్కు టైమ్, ప్లేస్ ఫిక్స్..!
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విషయంలో మేకర్స్ గుడ్ న్యూస్..!
- ‘కొరటాల – బాలయ్య’ సినిమా పై కొత్త అప్ డేట్ ?
- మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. మాస్ ‘ముఠా మేస్త్రి’ మళ్లీ వచ్చేస్తున్నాడు..!
- అమెరికాలో ‘టాక్సిక్’ భారీ రిలీజ్.. ఏకంగా ?
- ‘ధర్మన్’ మూవీపై లేటెస్ట్ అప్డేట్.. ఏమిటంటే..?


