
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్ర ఆడియో ఈ నెల 24న అభిమానుల మధ్య విడుదల కావాల్సి ఉండగా ఆడియో వేడుకని కాన్సిల్ చేసారు. అయితే ఈ వేడుకను ఎందుకు రద్దు చేసారని ఆరా తీయగా తెలిసిన విషయం ఏంటంటే ఈ వేడుక రద్దు కావడానికి కారణం పవన్ కళ్యాణ్ అని. గతంలో పంజా, గబ్బర్ సింగ్ సినిమాలకి ఆడియో వేడుకలు చేయగా పవన్ అభిమానులు వేలాదిగా వచ్చారు. అనుకున్న దాని కంటె అభిమానులు ఎక్కువ సంఖ్యలో రావడంతో అంత మందిని అదుపు చేయలేక పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. చాలా మంది అభిమానులు వేడుకను చూడకుండానే వెనుతిరిగారు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్న పవన్ ఆడియో వేడుకలు అభిమానుల కోసమే చేస్తాము. వాళ్ళే చూడలేకపోతున్నప్పుడు ఈ వేడుకలు చేసుకోవడం ఎందుకని సున్నితంగా వద్దన్నట్లు సమాచారం. పవన్ తన అభిమానుల కోసం ఆలోచించడం ఇంతల ఆలోచించడం చూస్తే పవన్ అంటే అయన అభిమానులు ఆయనంటే ఎందుకు పడి చస్తారో అర్ధమవుతుంది.
ప్రత్యేకం : ఫ్యాన్స్ కోసం త్యాగం చేసిన పవన్ కళ్యాణ్
ప్రత్యేకం : ఫ్యాన్స్ కోసం త్యాగం చేసిన పవన్ కళ్యాణ్
Published on Sep 20, 2012 4:34 PM IST
సంబంధిత సమాచారం
- దూసుకెళ్తున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. ఏకంగా 24 గంటల్లో 5 లక్షలకు పైగా !
- ఓటీటీ : ‘న్యూటన్స్ థర్డ్ లా’ స్ట్రీమింగ్ కి రెడీ !
- ‘కొరియన్ కనకరాజు’కి బాక్సాఫీస్ వద్ద మళ్లీ డిమాండ్ !
- ‘రౌడీ జనార్దన’లో అసలైన బలం అదే !
- ప్లాప్ లో ఉన్నప్పుడు ఇంత రిస్క్ అవసరమా ?
- క్రేజీ కలయిక పై నెటిజన్ల ఆసక్తి !
- మహేష్, ప్రభాస్ ఫెయిల్.. బన్నీ అయినా చేస్తాడా..?
- ‘టాక్సిక్’ లో వల్గారిటీ.. యశ్ ఇచ్చాడు క్లారిటీ..!
- 51 ఇయర్స్ ఆఫ్ తలైవా.. ‘ధర్మన్’ సెట్స్ లో గ్రాండ్ సెలెబ్రేషన్స్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : విశ్వనాథ్ అండ్ సన్స్ – మెప్పించే ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా!
- సమీక్ష: ‘అగధ’ – కొన్ని చోట్ల ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామా
- సమీక్ష : మకుటం – బోరింగ్ యాక్షన్ డ్రామా !
- క్రేజీ కలయిక పై నెటిజన్ల ఆసక్తి !
- సమీక్ష: హుషార్ పిట్టలు – కొన్ని సీన్స్ ఇబ్బంది పెట్టినా సందేశం బాగుంది
- సమీక్ష: ‘పళ్ళ బురుసు’ – పూర్తి స్థాయిలో ఆకట్టుకోని ఎమోషనల్ డ్రామా
- కామ్రేడ్ కళ్యాణ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది అప్పడే..!
- సూర్యతో ఎప్పటికైనా సినిమా చేస్తా – త్రివిక్రమ్

