మన టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మరో ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రం “ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం”. దర్శకుడు ఏ ఆర్ మోహన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఆల్రెడీ షూట్ కంప్లీట్ చేసుకోగా రిలీజ్ కి కూడా రెడీగా ఉంది.
అయితే ఈ నవంబర్ 11న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రాన్ని మేకర్స్ అయితే వాయిదా వేశారు కానీ ఈ సినిమా రిలీజ్ డేట్ కి మేకర్స్ ఇంట్రెస్టింగ్ ప్లాన్ ని చేసారని చెప్పాలి. మరి ఈ సినిమా ట్రైలర్ ని అయితే మేకర్స్ ఈ నవంబర్ 11 న అయితే మొదట థియేటర్స్ లో రిలీజ్ చేయనుండగా నెక్స్ట్ డే నవంబర్ 12న డిజిటల్ గా అంటే యూట్యూబ్, సోషల్ మీడియాలో ట్రైలర్ లాంచ్ కానుంది.
దీనితో అయితే ఈ రకంగా మేకర్స్ మంచి ప్లాన్ చేసుకున్నారు. ఇక ఈ చిత్రంలో అయితే జాంబీ రెడ్డి ఫేమ్ ఆనంది హీరోయిన్ గా నటించగా శ్రీచరణ్ పాకల సంగీతం అందించాడు. అలాగే జీ స్టూడియోస్ మరియు హాస్య మూవీస్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించారు.
Witness #ItluMaredumilliPrajaneekam Theatrical Trailer Exclusively in Theatres from Nov 11th! ????
DIGITAL RELEASE ON NOV 12th ✅#IMP #IMPonNov25th ????@allarinaresh @anandhiactress @dir_armohan @ZeeStudios_ @RajeshDanda_ @lemonsprasad @_balajigutta @vennelakishore pic.twitter.com/yOpeRamxvn
— Hasya Movies (@HasyaMovies) November 10, 2022