మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ఇపుడు నటిస్తున్న అవైటెడ్ చిత్రాల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తో తో చేస్తున్న భారీ సినిమా కూడా ఒకటి. ఎన్టీఆర్ కెరీర్లో 31వ సినిమా చేస్తున్న ఈ సినిమాపై గట్టి హైప్ నెలకొంది. ఇక ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఎప్పటికపుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు.
మరి ఇలా లేటెస్ట్ గా మరో ట్రీట్ ని అందిస్తున్నట్టుగా మేకర్స్ తెలిపారు. అయితే అనూహ్యంగా మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్సమెంట్ చేయడమే కాకుండా ఈ సినిమా తాలూకా గ్లింప్స్ పై కూడా క్రేజీ అప్డేట్ ని వారు అందించడం జరిగింది. ఇక ఈ మే 20న తారక్ బర్త్ డే కానుకగా అవైటెడ్ గ్లింప్స్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు.
ఇక దీనితో పాటుగా ఈ చిత్రాన్ని సంక్రాంతి సీజన్ నుంచి షిఫ్ట్ చేసి వచ్చే ఏడాది జూన్ 25న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇలా రెండు బ్లాస్టింగ్ అప్డేట్స్ తారక్ ఫ్యాన్స్ కి వచ్చేసాయి అని చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.
???????? ???????????????? ????????????????…
The Most striking tale ever to erupt from the Soil of Indian Cinema ????????A special glimpse for the Man of Masses @tarak9999’s birthday.#NTRNeel pic.twitter.com/xg6AjsEUbS
— #NTRNeel (@NTRNeelFilm) April 29, 2025