“ఎవడు” చిత్రం గురించి మాకు అందిన ప్రత్యేక సమాచారం ప్రకారం ఈ చిత్ర షూటింగ్ లో చిన్నపాటి అగ్ని ప్రమాదం సంభవించింది. దీనివాలనే చిత్రీకరణ నిలిపివేయటం జరిగింది. అదృష్ట వశాత్తు ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు అగ్ని కూడా తొందరగానే అదుపులోకి వచ్చింది. ఈ సంఘటన మూలంగా చిత్రీకరణ ఒకరోజు వాయిదా వేశారు. సామంత మరియు ఏమి జాక్సన్ ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన కనిపించబోతున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రంలో చరణ్ కొత్తగా కనిపించబోతున్నారు. అల్లు అర్జున్ చిత్రం లో ఒక చిన్న పాత్రను పోషిస్తున్నారు.
ప్రత్యేకం: “ఎవడు” సెట్ లో ప్రమాదం
ప్రత్యేకం: “ఎవడు” సెట్ లో ప్రమాదం
Published on May 4, 2012 10:34 PM IST
సంబంధిత సమాచారం
- అఫీషియల్: ఐమ్యాక్స్ వెర్షన్ కన్ఫర్మ్ చేసుకున్న ‘టాక్సిక్’.. గ్రాండ్ ఎంట్రీకి సిద్ధం!
- ఈసారి టీవిలో కాదు బిగ్ స్క్రీన్ పై ‘ఖడ్గం’ రీసౌండ్!
- సోమవారం కూడా సాలిడ్ స్టార్ట్ తో ‘కొరియన్ కనకరాజు’
- ‘మోర్ పవర్ టు యూ’.. మహేష్ ఒక్క రిప్లైతో సోషల్ మీడియా మొత్తం షేక్!
- ‘టాక్సిక్’ తెలుగు వెర్షన్ డామినేషన్!
- ఆ స్టార్ హీరోతో శంకర్ నెక్స్ట్?
- ‘ధర్మన్’ మూవీపై లేటెస్ట్ అప్డేట్.. ఏమిటంటే..?
- సంక్రాంతి రేసులో సాయి ధరమ్ తేజ్.. నిజమేనా..?
- ‘ఇరుముడి’ సినిమాలో శబరిమలతో సంబంధం లేదట..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కొరియన్ కనకరాజు’ బ్లాక్బస్టర్ సెలబ్రేషన్స్.. గ్రాండ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా చిరంజీవి!
- బాక్సాఫీస్ వద్ద ‘కొరియన్ కనకరాజు’ భారీ వసూళ్లు !
- సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్కు టైమ్, ప్లేస్ ఫిక్స్..!
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విషయంలో మేకర్స్ గుడ్ న్యూస్..!
- ‘కొరటాల – బాలయ్య’ సినిమా పై కొత్త అప్ డేట్ ?
- మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. మాస్ ‘ముఠా మేస్త్రి’ మళ్లీ వచ్చేస్తున్నాడు..!
- అమెరికాలో ‘టాక్సిక్’ భారీ రిలీజ్.. ఏకంగా ?
- ‘ధర్మన్’ మూవీపై లేటెస్ట్ అప్డేట్.. ఏమిటంటే..?


