‘మదరాసపట్నం’ అనే సినిమాతో తమిళ ప్రేక్షకులకు పరిచయమైన బ్రిటిష్ భామ ఏమీ జాక్సన్ ఆ తరువాత ఎమయ చేసావే హిందీ రీమేక్ ‘ఏక్ దీవానా థా’ సినిమాలో నటించింది కానీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయం చవి చూసింది. ఇప్పుడు ఈ ముద్దు గుమ్మ తెలుగులో రామ్ చరణ్ సరసన ‘ఎవడు’ అనే సినిమాలో నటిస్తోంది. వంశి పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్లో పాల్గోనబోతున్నట్లు తన ట్విట్టర్ ఎకౌంటులో తెలిపింది. ఇదే కాకుండా తమిళంలో విక్రమ్ సరసన ‘తాండవం’ అనే సినిమాలో కూడా నటిస్తుంది.
‘ఎవడు’ షూటింగ్లో పాల్గొంటున్న ఏమీ జాక్సన్
‘ఎవడు’ షూటింగ్లో పాల్గొంటున్న ఏమీ జాక్సన్
Published on Apr 29, 2012 8:22 PM IST
సంబంధిత సమాచారం
- మ్యాడ్ హిట్ ‘డిసి’ కాంబినేషన్ మళ్ళీ..?
- ఇంటర్వ్యూ : దర్శకుడు ఎం.ఎస్.రాజు – ‘అగధ’ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది..!
- చిరు బర్త్ డే ట్రీట్.. మెగా 158 టీజర్ అదిరిపోతుందట..!
- కిమ్స్ ఆసుపత్రిలో ఎన్టీఆర్ భుజానికి సర్జరీ
- ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్కు టైమ్ ఫిక్స్.. పూనకాలు లోడింగ్..!
- విషాదం : టాలీవుడ్ సీనియర్ నటుడు కృష్ణేశ్వరరావు కన్నుమూత
- ‘ఇరుముడి’ అవైటెడ్ చార్ట్ బస్టర్ అప్పుడే?
- పోల్: ఈ వారం విడుదలవుతున్న సినిమాల్లో మీ మొదటి ప్రాధాన్యత ఏది?
- లోకేష్ కనగరాజ్ ‘డీసీ’ బాక్సాఫీస్: తమిళనాడులో నిరాశ.. తెలుగులో వసూళ్ల జోరు!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కొరియన్ కనకరాజు’ బ్లాక్బస్టర్ సెలబ్రేషన్స్.. గ్రాండ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా చిరంజీవి!
- బాక్సాఫీస్ వద్ద ‘కొరియన్ కనకరాజు’ భారీ వసూళ్లు !
- సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్కు టైమ్, ప్లేస్ ఫిక్స్..!
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విషయంలో మేకర్స్ గుడ్ న్యూస్..!
- మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. మాస్ ‘ముఠా మేస్త్రి’ మళ్లీ వచ్చేస్తున్నాడు..!
- ‘కొరటాల – బాలయ్య’ సినిమా పై కొత్త అప్ డేట్ ?
- ‘ధర్మన్’ మూవీపై లేటెస్ట్ అప్డేట్.. ఏమిటంటే..?
- ‘ఇరుముడి’ సినిమాలో శబరిమలతో సంబంధం లేదట..!


