ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ ‘అధినాయకుడు’ చిత్రానికి డబ్బింగ్ చెబుతున్నారు. ఈ రోజుతో బాలకృష్ణ డబ్బింగ్ చెప్పడం పూర్తవుతుంది. ప్రసాద్ ల్యాబ్లో ఈ చిత్రానికి సంభందించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. బాలకృష్ణ సరసన సలోని మరియు లక్ష్మి రాయ్ నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గతంలో ‘ఆంధ్రుడు’ వంటి చిత్రానికి దర్శకత్వం వహించిన పరుచూరి మురళి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఎమ్ఎల్ కుమార్ చౌదరి నిర్మించిన ఈ చిత్రానికి కళ్యాణి మాలిక్ సంగీతం అందించాడు.
అధినాయకుడు డబ్బింగ్ పూర్తి చేసిన బాలయ్య
అధినాయకుడు డబ్బింగ్ పూర్తి చేసిన బాలయ్య
Published on Mar 26, 2012 7:41 PM IST
సంబంధిత సమాచారం
- మెగాస్టార్ సినిమాలో మీనాక్షి చౌదరి ?
- స్ట్రాంగ్ బుకింగ్స్ తో మూడో రోజు ‘కొరియన్ కనకరాజు’ ర్యాంపేజ్!
- ‘రామాయణ’ సంచలన రిలీజ్.. ఏకంగా 50 వేలకి పైగా స్క్రీన్లలో!?
- ఫోటో మూమెంట్: తన ‘పుష్ప’ రాజ్ ప్రతిమతో తగ్గేదేలే అంటున్న ‘రాకా’
- ఈ పుట్టినరోజుకి ‘వారణాసి’పై మహేష్ ఏం చెప్తున్నారంటే!
- ‘వారణాసి’ ఓకే.. ఈ విషయం ఆశ్చర్యంగా లేదా?
- ‘జులాయి’తో లింక్.. వైజాగ్ లో గ్రాండ్ గా లాంచ్ అయిన ఐకాన్ స్టార్ కొత్త మల్టిప్లెక్స్!
- ‘రాకా’ పై నేరుగా బన్నీ నుంచే అప్డేట్!
- మొత్తానికి కదులుతున్న పూరీ ‘స్లమ్ డాగ్’.. టబు గ్లింప్స్ కి టైం ఫిక్స్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘టాక్సిక్’ ట్రైలర్ టాక్ : హాలీవుడ్ రేంజ్ విజువల్స్తో బాక్సాఫీస్ షేక్!
- ఓటిటి సమీక్ష: ‘వదంది – సీజన్ 2’ – క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ప్రైమ్ వీడియోలో
- సస్పెన్స్ గా ‘వారణాసి’ ట్రీట్.. ఉత్కంఠతో మహేష్ ఫ్యాన్స్!
- ‘వారణాసి’ నుంచి రాబోయే ట్రీట్ అదేనా..?
- ‘వారణాసి’లో మహేష్ రోల్ రివీల్ చేసిన జక్కన్న.. మహేష్ మాత్రమే చెయ్యగలడు!
- ఇరువురి భామలకు హీరో కావలెను..!
- “ది ప్యారడైజ్” టీజర్.. ఈ పని ముందే చేసుండాల్సింది!
- తక్కువ హైప్ తో వచ్చి మెల్లగా ర్యాంపేజ్ స్టార్ట్ చేసిన ‘డిసి’..!


