రామ్ గోపాల్ వర్మ “డిపార్టుమెంటు” 17న హైదరాబాద్ లో ప్రిమియర్ ప్రదర్శన జరుపుకోనుంది బాలివుడ్ మరియు టాలివుడ్ ప్రముఖ తారలు ఈ ప్రదర్శనలో పాల్గొననున్నారు ప్రసాద్స్ లో ప్రదర్శిచాబడుతున్న ఈ చిత్రానికి ఏర్పాట్లను స్వయాన రామ్ గోపాల్ వర్మ పరిశీలిస్తున్నారు. ఆహ్వానం ఉన్నవారికి మాత్రమే ప్రవేశం ఈ కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్ గ ఉంటున్నారు. అమితాబ్ బచ్చన్ మరియు సంజయ్ దత్ ఈ చిత్రం లో ప్రధాన పాత్రలు పోషించారు. టాలివుడ్ హీరో రానా దగ్గుబాటి ఈ చిత్రం లో ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. లక్ష్మి మంచు మరియు మధు శాలిని ఈ చిత్రంలో కనిపించనున్నారు హాట్ ఐటెం గల నతలియ కౌర్ కూడా ఈ చిత్రం లో ఉన్నారు.
హైదరాబాద్ లో డిపార్టుమెంటు ప్రిమియర్ షో
హైదరాబాద్ లో డిపార్టుమెంటు ప్రిమియర్ షో
Published on May 15, 2012 9:06 PM IST
సంబంధిత సమాచారం
- మ్యాడ్ హిట్ ‘డిసి’ కాంబినేషన్ మళ్ళీ..?
- ఇంటర్వ్యూ : దర్శకుడు ఎం.ఎస్.రాజు – ‘అగధ’ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది..!
- చిరు బర్త్ డే ట్రీట్.. మెగా 158 టీజర్ అదిరిపోతుందట..!
- కిమ్స్ ఆసుపత్రిలో ఎన్టీఆర్ భుజానికి సర్జరీ
- ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్కు టైమ్ ఫిక్స్.. పూనకాలు లోడింగ్..!
- విషాదం : టాలీవుడ్ సీనియర్ నటుడు కృష్ణేశ్వరరావు కన్నుమూత
- ‘ఇరుముడి’ అవైటెడ్ చార్ట్ బస్టర్ అప్పుడే?
- పోల్: ఈ వారం విడుదలవుతున్న సినిమాల్లో మీ మొదటి ప్రాధాన్యత ఏది?
- లోకేష్ కనగరాజ్ ‘డీసీ’ బాక్సాఫీస్: తమిళనాడులో నిరాశ.. తెలుగులో వసూళ్ల జోరు!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కొరియన్ కనకరాజు’ బ్లాక్బస్టర్ సెలబ్రేషన్స్.. గ్రాండ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా చిరంజీవి!
- బాక్సాఫీస్ వద్ద ‘కొరియన్ కనకరాజు’ భారీ వసూళ్లు !
- సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్కు టైమ్, ప్లేస్ ఫిక్స్..!
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విషయంలో మేకర్స్ గుడ్ న్యూస్..!
- మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. మాస్ ‘ముఠా మేస్త్రి’ మళ్లీ వచ్చేస్తున్నాడు..!
- ‘కొరటాల – బాలయ్య’ సినిమా పై కొత్త అప్ డేట్ ?
- ‘ధర్మన్’ మూవీపై లేటెస్ట్ అప్డేట్.. ఏమిటంటే..?
- ‘ఇరుముడి’ సినిమాలో శబరిమలతో సంబంధం లేదట..!


