సెన్సార్ పూర్తి చేసుకున్న దమ్ము

సెన్సార్ పూర్తి చేసుకున్న దమ్ము

Published on Apr 19, 2012 10:16 PM IST

యంగ్ టైగర్ నటిస్తున్న మాస్ ఎంటర్టైనర్ ‘దమ్ము’ సెన్సార్ ఈ రోజే పూర్తి చేసుకోగా, సెన్సార్ సభులు ఈ చిత్రానికి గాను ‘ఎ’ సర్టిఫికేట్ అందించారు. 6 కట్స్, కొన్ని డైలాగులు మ్యూట్ చేయడం జరిగింది. విజువల్ గా ఎలాంటి కట్స్ చేయకపోవడం విశేషం. ఎన్టీఆర్ పాత్ర, ఆయన నటన సినిమాకి హైలెట్ అని చెబుతున్నారు. అన్ని హంగులు పూర్తి చేసుకుని ఈ చిత్రం ఈ నెల 27న విడుదలకు సిద్ధమవుతుంది. ఎన్టీఆర్ సరసన త్రిషా, కార్తీక నటిస్తున్న ఈ సినిమాని బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు