యంగ్ టైగర్ ఎన్టీయార్ “దమ్ము” చిత్రానికి కాను కర్ణాటక మార్కెట్ ని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ చిత్రం కర్ణాటక లో మాత్రమే 150 స్క్రీన్స్ మీద విడుదల కానుంది. ఇన్ని తెరల మీద విడుదలవుతున్న తొలి తెలుగు చిత్రం ఇదే. కర్ణాటక లో తెలుగు చిత్ర ఆదిపత్యానికి ఇది మరో సానుకూల సంజ్ఞ. ఏప్రిల్ 27 న విడుదల కానున్న ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఈ చిత్రం విడుదలయిన వారం వరకు అక్కడ ఎటువంటి పెద్ద చిత్రాలు విడుదల కావట్లేదు. కీరవాణి సంగీతం అందించగా ఏ.వల్లభ నిర్మించారు. త్రిష మరియు కార్తీక లు ప్రధాన పాత్రలు పోషించారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి: ‘బాహుబలి’ మేకర్స్ “యక్షిణి” పై ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్
- విజయ్ తో మూడోసారి జతకట్టనున్న రష్మిక…మరిన్ని వివరాలు ఇవే!
- రేపు ఓటు హక్కు వినియోగించుకోనున్న సినీ ప్రముఖులు వీరే.!
- “డబుల్ ఇస్మార్ట్” క్రేజీ టీజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది
- రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం అస్సలు లేదు – అల్లు అర్జున్!
- “కల్కి” చిత్రానికి డబ్బింగ్ పూర్తి చేసిన దీపికా పదుకునే!
- ఓటిటి సమీక్ష: ప్రైమ్ వీడియోలో ఫాహద్ ఫాసిల్ నటించిన మలయాళ చిత్రం ఆవేశం
- ప్రభాస్ ని అంతలా మెప్పించిన ఆ పాత్రేమిటి?