“దమ్ము” చిత్రంతో కర్ణాటకను లక్ష్యం చేసుకున్న ఎన్టీయార్

“దమ్ము” చిత్రంతో కర్ణాటకను లక్ష్యం చేసుకున్న ఎన్టీయార్

Published on Apr 23, 2012 10:40 PM IST

యంగ్ టైగర్ ఎన్టీయార్ “దమ్ము” చిత్రానికి కాను కర్ణాటక మార్కెట్ ని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ చిత్రం కర్ణాటక లో మాత్రమే 150 స్క్రీన్స్ మీద విడుదల కానుంది. ఇన్ని తెరల మీద విడుదలవుతున్న తొలి తెలుగు చిత్రం ఇదే. కర్ణాటక లో తెలుగు చిత్ర ఆదిపత్యానికి ఇది మరో సానుకూల సంజ్ఞ. ఏప్రిల్ 27 న విడుదల కానున్న ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఈ చిత్రం విడుదలయిన వారం వరకు అక్కడ ఎటువంటి పెద్ద చిత్రాలు విడుదల కావట్లేదు. కీరవాణి సంగీతం అందించగా ఏ.వల్లభ నిర్మించారు. త్రిష మరియు కార్తీక లు ప్రధాన పాత్రలు పోషించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు