పరిచయం అక్కర్లేని విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. సల్మాన్ ఖాన్ హిందీలో చేస్తున్న దబంగ్ 2 షూటింగ్లో పాల్గొన్న ప్రకాష్ రాజ్, ఇటీవలే పూరి జగన్నాధ్ డైరెక్షన్లో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ‘దేవుడు చేసిన మనుషులు’ షూటింగ్ కూడా పాల్గొన్నాడు. బ్యాంకాక్లో షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రంలో తన పాత్ర వరకు చిత్రీకరణ పూర్తయింది. బ్యాంకాక్ నుండి చెన్నై చేరుకున్న ప్రకాష్ రాజ్ తిరిగి ‘గౌరవం’ షూటింగ్లో పాల్గొననున్నాడు. రాధామోహన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రకాష్ రాజ్ నిర్మాత. ఆయనకు నిర్మాతగా ఇది నాలుగవ చిత్రం. అల్లు శిరీష్ హీరోగా పరిచయం చేస్తూ రాబోతున్న ఈ చిత్రంలో తమన్నా హీరొయిన్ గా మతిన్చానున్నట్లు తమిళ సినీ వర్గాల సమాచారం.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : కృష్ణమ్మ – కొన్ని చోట్ల ఆకట్టుకునే ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్!
- సమీక్ష : “ఆరంభం” – ఆకట్టుకోవడంలో విఫలమవుతుంది
- సమీక్ష : “ప్రతినిధి 2” – రొటీన్ పొలిటికల్ యాక్షన్ డ్రామా !
- ఫోటోలు: ఐశ్వర్య రాజేష్
- ఓటిటి: ‘బాహుబలి’ మేకర్స్ “యక్షిణి” పై ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్
- “గోట్” కోసం యూఎస్ కి దళపతి విజయ్.!
- కలెక్షన్: సోనాల్ చౌహాన్