కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన ‘అవకాయ్ బిర్యాని’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దర్శకుడు అనీష్ కురివిల్లా. చాలా రోజులు గ్యాప్ తీసుకున్న అనీష్ త్వరలో మరో సినిమా తీయబోతున్నాడు. అయితే ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటించబోతున్నట్లు సమాచారం. సర్వా ఆర్ట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని తెరకెక్కనున్నట్లు సమాచారం. శర్వానంద్ ఇటీవలే నువ్వా నేనా అనే సినిమాలో నటించాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్లో ఉన్న ఈ సినిమా కోసం దర్శకుడు అనీష్ కొత్త వారిని ఎంపిక చేసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి: ‘బాహుబలి’ మేకర్స్ “యక్షిణి” పై ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్
- విజయ్ తో మూడోసారి జతకట్టనున్న రష్మిక…మరిన్ని వివరాలు ఇవే!
- రేపు ఓటు హక్కు వినియోగించుకోనున్న సినీ ప్రముఖులు వీరే.!
- “డబుల్ ఇస్మార్ట్” క్రేజీ టీజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది
- రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం అస్సలు లేదు – అల్లు అర్జున్!
- “కల్కి” చిత్రానికి డబ్బింగ్ పూర్తి చేసిన దీపికా పదుకునే!
- ఓటిటి సమీక్ష: ప్రైమ్ వీడియోలో ఫాహద్ ఫాసిల్ నటించిన మలయాళ చిత్రం ఆవేశం
- ప్రభాస్ ని అంతలా మెప్పించిన ఆ పాత్రేమిటి?