తన కెరీర్ లో మొదటిసారిగా టబు విక్రమ్ సరసన హిందీ చిత్రం లో నటిస్తున్నారు. తెలుగు లో ఎంపిక చేసుకున్న పాత్రల్లోనే కనిపిస్తున్నారు. చివరగా “పాండురంగడు” చిత్రం లో కనిపించారు ఈ చిత్రం 2008 లో విడుదల అయ్యింది . ఈ మధ్యలో విక్రం “డేవిడ్” అనే చిత్రాన్ని ఒప్పుకున్నట్టు మేము చెప్పాము. “సైతాన్” చిత్రాన్ని చేసిన బిజోయ్ నంబియార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం లో టబు విక్రం కి జోడి గా నటించటం లేదు మరొక కథానాయిక శ్రావణి ఈ పాత్రలో నటిస్తున్నారు. ఇంకా ఇద్దరు హీరోలు ఈ చిత్రం లో చేయటానికి ఒప్పుకున్నారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- విశ్వంభర కోసం భారీ యాక్షన్ సెట్
- క్రేజీ: పవన్, తారక్ ల భారీ క్లాష్ పడబోతుందా!?
- ఓటిటి: నెవెర్ బిఫోర్ నెంబర్ భాషల్లో సూర్య “కంగువ”?
- వీడియో : ఫియర్ సాంగ్ – దేవర (జూనియర్ ఎన్టీఆర్)
- “ఓజి” రిలీజ్ పరిస్థితి ఏంటి?
- ఇంట్రెస్టింగ్.. “బాలయ్య 109” రిలీజ్ డేట్ ఖరారు!?
- ‘హరిహర వీరమల్లు’ మొదలు అప్పటినుంచే
- “దేవర” ట్రీట్ పైనే అందరి కళ్ళు..!