విక్రమ్ సరసన నటించబోతున్న టబు

విక్రమ్ సరసన నటించబోతున్న టబు

Published on Jan 6, 2012 8:29 PM IST

తన కెరీర్ లో మొదటిసారిగా టబు విక్రమ్ సరసన హిందీ చిత్రం లో నటిస్తున్నారు. తెలుగు లో ఎంపిక చేసుకున్న పాత్రల్లోనే కనిపిస్తున్నారు. చివరగా “పాండురంగడు” చిత్రం లో కనిపించారు ఈ చిత్రం 2008 లో విడుదల అయ్యింది . ఈ మధ్యలో విక్రం “డేవిడ్” అనే చిత్రాన్ని ఒప్పుకున్నట్టు మేము చెప్పాము. “సైతాన్” చిత్రాన్ని చేసిన బిజోయ్ నంబియార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం లో టబు విక్రం కి జోడి గా నటించటం లేదు మరొక కథానాయిక శ్రావణి ఈ పాత్రలో నటిస్తున్నారు. ఇంకా ఇద్దరు హీరోలు ఈ చిత్రం లో చేయటానికి ఒప్పుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు