ఈ మధ్యే మొదలైన నవదీప్ నూతన చిత్రం మొదటి షెడ్యూల్ ని ముగించుకుంది. ఎన్.ఎస్.ఆర్ ప్రసాద్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాని లెజెండ్ పిక్చర్స్ బ్యానర్ పై రమేష్ బాబు నిర్మిస్తున్నారు. కావ్య శెట్టి మరియు జియా ఖాన్ హీరోయిన్స్. ప్రధాన తారాగణం నడుమ కొన్ని ముఖ్య సన్నివేశాలు, నవదీప్ తో యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ మే 2 నుండి 21 వరకు జరగనుంది. ఈ షెడ్యూల్ తో మొత్తం టాకీ భాగం ముగుస్తుంది. ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ “ప్రతీ మనిషిలోనూ మంచి, చెడు రెండూ ఉంటాయి. పరిస్థితులను బట్టి అతను హీరో గానో, విలన్ గానో మారతాడు. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ దీని ఆధారంగానే నడుస్తుంది. ఈ సినిమా చాలా అందంగా తెరకెక్కుతుంది. నిర్మాత ఖర్చుకు వెనకాడటం లేదని”తెలిపారు.
మొదటి షెడ్యూల్ ను ముగించుకున్న నవదీప్-ఎన్.ఎస్.ఆర్ ప్రసాద్ ల సినిమా
మొదటి షెడ్యూల్ ను ముగించుకున్న నవదీప్-ఎన్.ఎస్.ఆర్ ప్రసాద్ ల సినిమా
Published on Apr 24, 2013 4:30 PM IST
సంబంధిత సమాచారం
- NBK111 కోసం రెండు టైటిల్స్..?
- ట్రైలర్ టాక్ : ఫుల్ ఎనర్టైన్మెంట్ తో ‘రంభ ఊర్వశి మేనక’
- వారణాసి : ఏకంగా అన్ని భాషల్లో..?
- ‘జెంజ్ బ్యాచ్’కి బాలయ్య వాయిస్ ఓవర్ ?
- ఓటీటీ/థియేటర్ : ఈ వీక్ అలరించనున్న సిరీస్ లు, చిత్రాలివే !
- నైజాంలో రవితేజ జోరు.. 3 రోజుల్లోనే భారీ వసూళ్లు !
- ఎన్టీఆర్ లుక్ పై త్రివిక్రమ్ ప్రత్యేక దృష్టి !
- పోల్: ‘మహాకాళి’ గ్లింప్స్ ఎలా అనిపించింది?
- డిసెంబర్ 24న బాలయ్య సినిమా.. నిజమేనా ?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బన్నీ ‘రాకా’ పై మరో క్రేజీ రూమర్ ?
- రవితేజ సినీ కెరీర్ లోనే అద్భుతమైన ఘనత !
- “విశ్వనాథ్ అండ్ సన్స్” మరో భారీ మైల్ స్టోన్.. 500 కోట్లతో సూర్య కెరీర్లో అరుదైన ఫీట్
- ‘ఆదర్శ కుటుంబం’లో హైడ్ అండ్ సిక్ ట్రాక్ ?
- తెలుగు స్టేట్స్ లో ‘టాక్సిక్’ బుకింగ్స్ ఎప్పటి నుంచి అంటే.. ఇక్కడా ఇంపాక్ట్ చూపిస్తుందా?
- తెలుగులో స్పీచ్ అదరగొట్టిన యష్.. తెలుగు ప్రేక్షకులకు మొదటిసారి స్పెషల్ థాంక్స్ ఎందుకంటే!
- డే 3 మరింత భారీగా “ఇరుముడి”.. అసలు టెస్ట్ ఇప్పుడు నుంచే!
- ‘యశ్’తో పనిచేయడం గొప్ప అనుభూతి – రుక్మిణి వసంత్


