నితిన్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా ?

నితిన్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా ?

Published on Nov 20, 2018 11:38 AM IST

ఈ ఏడాది ‘చల్ మోహన్ రంగ , శ్రీనివాస కళ్యాణం’ చిత్రాలతో ప్రేక్షకులముందుకు వచ్చిన యువ హీరో నితిన్ కి ఈ రెండు చిత్రాలు విజయాన్ని అందించలేకపోయాయి. ఇక ఇట్టకేలకు నితిన్ తన కొత్త చిత్రం ‘భీష్మ’ లో నటించడానికి సన్నద్ధం అవుతున్నాడు. ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది. ఈచిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెలలో స్టార్ట్ కానుంది.

ఇక నితిన్ ఈచిత్రం తో పాటు మరో చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ చెప్పిన కథకి నితిన్ ఓకే చెప్పాడని సమాచారం. ఒక ప్రముఖ బ్యానర్ ఈచిత్రాన్ని నిర్మించనుందట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు