మాస్ మహారాజ రవితేజ దర్శకుడు పరుశురాం డైరెక్షన్లో రానున్న సినిమాలో పరుల్ యాదవ్ హీరొయిన్ గా నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాకి సారోస్తారా అనే టైటిల్ అనుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రవితేజ మరియు పరశురాం కాంబినేషన్లో ‘ఆంజనేయులు’ అనే సినిమా వచ్చింది. మళ్లీ మూడు సంవత్సరాల తరువాత వీరిద్దరు కలిసి చేయబోతున్న సినిమాకి మణిశర్మ సంగీతం అందించే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని అశ్విని దత్ నిర్మించనున్నారు. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న దరువు షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతుండగా రవితేజ దేవుడు చేసిన మనుషులు షూటింగ్లో పాల్గొంటున్నాడు.
రవితేజతో ‘సారోస్తారా’ అనబోతున్న పరుల్ యాదవ్?
రవితేజతో ‘సారోస్తారా’ అనబోతున్న పరుల్ యాదవ్?
Published on Apr 19, 2012 4:19 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి: ‘బాహుబలి’ మేకర్స్ “యక్షిణి” పై ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్
- “సలార్ 2” లో ప్రభాస్ భారీ డైలాగ్!?
- విజయ్ తో మూడోసారి జతకట్టనున్న రష్మిక…మరిన్ని వివరాలు ఇవే!
- రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం అస్సలు లేదు – అల్లు అర్జున్!
- రేపు ఓటు హక్కు వినియోగించుకోనున్న సినీ ప్రముఖులు వీరే.!
- “డబుల్ ఇస్మార్ట్” క్రేజీ టీజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది
- “కల్కి” చిత్రానికి డబ్బింగ్ పూర్తి చేసిన దీపికా పదుకునే!
- త్వరలో షురూ కానున్న ప్రభాస్ “కల్కి” ప్రమోషన్స్!