ఉగాది పై కన్నేసిన ప్రభాస్

ఉగాది పై కన్నేసిన ప్రభాస్

Published on Jan 9, 2012 11:56 AM IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సారి తెలుగు సంవత్సరాది ఉగాది పండుగపై కన్నేశారు. లారెన్స్ డైరెక్షన్లో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ‘రెబల్’ చిత్రం ఉగాదికి విడుదల కాబోతుంది. ప్రభాస్ కి జోడీగా తమన్నా మరియు దీక్షా సేథ్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ బ్యాంకాక్ లో జరుగుతుంది. రెబల్ చిత్రాన్ని జే.భగవాన్ మరియు జే.పుల్లారావు నిర్మిస్తున్నారు. లారెన్స్ ఈ చిత్ర ప్రతీ ఫ్రేం స్టైలిష్ గా ఉండేలా తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు