నాగార్జున సాయి బాబాగా నటించిన శిరిడి సాయి ఇటీవలే విడుదలై కమర్షియల్ గా ఎలా ఉన్నప్పటికీ విమర్శకులతో పాటుగా ప్రేక్షకుల మన్ననలు అందుకుంటుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మహేశ్వర్ రెడ్డి తన ఆనందాన్ని పంచుకోవడానికి విలేఖరుల సమావేశం ఏర్పాటు చేయగా అయన మాట్లాడుతూ ‘శిరిడి సాయి సినిమా కోసం నేను పెట్టిన ఖర్చు రెండు రోజుల్లోనే తిరిగి వచ్చింది. వ్యాపారాల్లో ఉన్న మేము బాబా భక్తులం. బాబా తత్వాన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాని నిర్మించాను. చిరంజీవి గారు ఈ సినిమా చూసి అభినందించడం ఆనందంగా ఉంది. నాగార్జున గారు ఈ సినిమా చేసినన్ని రోజులు నన్ను ఒక నిర్మాతగా కాకుండా స్నేహితుడిలా చూసారు. ఇటీవల్ నిర్వహించిన విజయ యాత్రలో మంచి స్పందన లభించింది. విజయ యాత్ర అంతా ఒక పండుగ లాగ అనిపించింది అని అయన అన్నారు.
శిరిడి సాయి నిర్మించడం నా అదృష్టం :మహేశ్వర్ రెడ్డి
శిరిడి సాయి నిర్మించడం నా అదృష్టం :మహేశ్వర్ రెడ్డి
Published on Sep 25, 2012 5:00 PM IST
సంబంధిత సమాచారం
- మహేష్, ప్రభాస్ ఫెయిల్.. బన్నీ అయినా చేస్తాడా..?
- ‘టాక్సిక్’ లో వల్గారిటీ.. యశ్ ఇచ్చాడు క్లారిటీ..!
- 51 ఇయర్స్ ఆఫ్ తలైవా.. ‘ధర్మన్’ సెట్స్ లో గ్రాండ్ సెలెబ్రేషన్స్..!
- ‘లెనిన్’ సక్సెస్.. అఖిల్ సైలెంట్.. ఎందుకో..?
- సూర్యతో ఎప్పటికైనా సినిమా చేస్తా – త్రివిక్రమ్
- ఘనంగా శ్రీహరి జయంతి వేడుకలు..!
- ‘ఆస్మాన్’తో మేఘాంశ్ సక్సెస్ అందుకోవాలి – శాంతి శ్రీహరి
- 3 నెలల్లో 2 బ్లాక్ బస్టర్స్.. సూర్య సత్తా ఇది..!
- మరోసారి సంక్రాంతి బరిలోకి ప్రశాంత్ వర్మ సినిమా!?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : విశ్వనాథ్ అండ్ సన్స్ – మెప్పించే ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా!
- సమీక్ష: ‘అగధ’ – కొన్ని చోట్ల ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామా
- సమీక్ష : మకుటం – బోరింగ్ యాక్షన్ డ్రామా !
- ‘ది ప్యారడైజ్’ ఆ సీనియర్ యాక్టర్కు కలిసి వస్తుందా..?
- ‘ఆదర్శ కుటుంబం’ కోసం రాజుగారి ప్రయత్నం.. ఫలించేనా..?
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు అక్కడ రిలీజ్ కష్టాలు..!
- మరో భాషలో కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత ‘మా ఇంటి బంగారం’
- సమీక్ష: హుషార్ పిట్టలు – కొన్ని సీన్స్ ఇబ్బంది పెట్టినా సందేశం బాగుంది


