పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ మరియు ఇలియానా ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం “దేవుడు చేసిన మనుషులు” చిత్ర చిత్రీకరణ చివరి దశలో ఉంది. చిత్రంలో చాలా భాగం హైదరాబాద్ మరియు బ్యాంకాక్ లలో చిత్రీకరణ జరుపుకుంది. గత నెలగా ఈ చిత్ర బృందం బ్యాంకాక్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. గతంలో మేము చెప్పిన విధంగా ఇలియానా బ్యాంకాక్ లో తన పాత్ర చిత్రీకరణ పూర్తి చేసుకుంది. పూరి జగన్నాథ్,రవి తేజ మరియు ప్రకాష్ రాజ్ రాబోయే వారం ఇండియా తిరిగి రానున్నారు. రఘు కుంచె ఈ చిత్ర పాటల రికార్డింగ్ కోసం శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ చిత్రం జూన్ లో విడుదల కావచ్చు.
చిత్రీకరణ చివరి దశలో “దేవుడు చేసిన మనుషులు”
చిత్రీకరణ చివరి దశలో “దేవుడు చేసిన మనుషులు”
Published on Apr 21, 2012 6:54 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : కృష్ణమ్మ – కొన్ని చోట్ల ఆకట్టుకునే ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్!
- సమీక్ష : “ఆరంభం” – ఆకట్టుకోవడంలో విఫలమవుతుంది
- సమీక్ష : “ప్రతినిధి 2” – రొటీన్ పొలిటికల్ యాక్షన్ డ్రామా !
- ఫోటోలు: ఐశ్వర్య రాజేష్
- ఓటిటి: ‘బాహుబలి’ మేకర్స్ “యక్షిణి” పై ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్
- “గోట్” కోసం యూఎస్ కి దళపతి విజయ్.!
- కలెక్షన్: సోనాల్ చౌహాన్