మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ‘రచ్చ’ చిత్రం ఇటీవలే విడుదలై భారీ ఓపెనింగ్ సాధించి సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. మే 24న ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ వేడుకను కర్నూలులో భారీగా నిర్వహించాలని చిత్ర నిర్మాత నిర్ణయించారు. మొదటగా రచ్చ ఆడియో కర్నూలులో చేయాలని భావించినప్పటికీ పలు కారణాల వాళ్ళ వాయిదా పడి హైదరాబాదులో చేయాల్సి వచ్చింది. ఆ లోటును 50 రోజుల వేడుకతో భర్తీ చేయనున్నారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన తమన్నా నటించింది. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఎన్.వి ప్రసాద్ మరియు పరాస్ జైన నిర్మించారు.
కర్నూలులో రచ్చ 50 రోజుల వేడుక
కర్నూలులో రచ్చ 50 రోజుల వేడుక
Published on Apr 19, 2012 1:10 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి: ‘బాహుబలి’ మేకర్స్ “యక్షిణి” పై ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్
- విజయ్ తో మూడోసారి జతకట్టనున్న రష్మిక…మరిన్ని వివరాలు ఇవే!
- రేపు ఓటు హక్కు వినియోగించుకోనున్న సినీ ప్రముఖులు వీరే.!
- “డబుల్ ఇస్మార్ట్” క్రేజీ టీజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది
- రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం అస్సలు లేదు – అల్లు అర్జున్!
- “కల్కి” చిత్రానికి డబ్బింగ్ పూర్తి చేసిన దీపికా పదుకునే!
- ఓటిటి సమీక్ష: ప్రైమ్ వీడియోలో ఫాహద్ ఫాసిల్ నటించిన మలయాళ చిత్రం ఆవేశం
- ప్రభాస్ ని అంతలా మెప్పించిన ఆ పాత్రేమిటి?