మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన ‘రచ్చ’ సినిమా ఇటీవలే విడుదలై మంచి కలెక్షన్లతో దూసుకుపోతుండగా, ఈ చిత్రం నైజాం ఏరియాలో ఒక ముఖ్యమైన మైలు రాయి చేరుకుంది. 23వ తేదీ రెండవ ఆట ముగియడంతో నైజాం అరుయకు గాను 10 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. విడుదలైన మొదటి రోజు నుండే హిట్ టాక్ తో అన్ని ఏరియల్లోను మెగా కలెక్షన్లు వసూలు చేస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తుంది. మరీ ముఖ్యంగా ఈ చిత్రం బి మరియు సి సెంటర్లలో ఉండే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్, చరిష్మాకి తమన్నా అందాలు తోడవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద రచ్చ సినిమా రచ్చ రచ్చ చేస్తుంది. మని శర్మ సంగెతం అందించిన ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకుడు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఎన్.వి ప్రసాద్ మరియు పారస్ జైన కలిసి సంయుక్తంగా నిర్మించారు.
నైజాం ఏరియాలో ముఖ్యమైన మైలు రాయి చేరుకున్న రచ్చ
నైజాం ఏరియాలో ముఖ్యమైన మైలు రాయి చేరుకున్న రచ్చ
Published on Apr 23, 2012 8:27 AM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి: ‘బాహుబలి’ మేకర్స్ “యక్షిణి” పై ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్
- విజయ్ తో మూడోసారి జతకట్టనున్న రష్మిక…మరిన్ని వివరాలు ఇవే!
- రేపు ఓటు హక్కు వినియోగించుకోనున్న సినీ ప్రముఖులు వీరే.!
- “డబుల్ ఇస్మార్ట్” క్రేజీ టీజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది
- రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం అస్సలు లేదు – అల్లు అర్జున్!
- “కల్కి” చిత్రానికి డబ్బింగ్ పూర్తి చేసిన దీపికా పదుకునే!
- ఓటిటి సమీక్ష: ప్రైమ్ వీడియోలో ఫాహద్ ఫాసిల్ నటించిన మలయాళ చిత్రం ఆవేశం
- ప్రభాస్ ని అంతలా మెప్పించిన ఆ పాత్రేమిటి?