
రవిబాబు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న చిత్రం “అవును” సెప్టెంబర్ 21న విడుదలకు సిద్దమయ్యింది. పూర్ణ ప్రధాన పాత్ర పోషిస్తుండగా హర్షవర్ధన్ రాణే ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మధ్యనే రవిబాబు ఈ కథ నిజంగా జరిగిన సంఘటన గురించిన కథ అని “నువ్విలా” చిత్రీకరణ సమయంలో యామి గౌతం చెప్పిన కథ అని తెలిపారు. మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనకి కలిగే భయం గురించి ఈ చిత్రం ఉంటుంది. ఈ చిత్రంలో కొన్ని అద్భుత శక్తులు ఉన్నా ఈ చిత్రం హర్రర్ చిత్రం కాదని రవిబాబు చెప్పారు. ఈ చిత్రాన్నిరవి బాబు, ప్రసాద్ వి పోట్లురి మరియు రవి బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. శేఖర్ చంద్ర సంగీతం అందించగా సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు.
సెప్టెంబర్ 21న జనాన్ని భయపెట్టబోతున్న రవిబాబు
సెప్టెంబర్ 21న జనాన్ని భయపెట్టబోతున్న రవిబాబు
Published on Sep 13, 2012 9:34 PM IST
సంబంధిత సమాచారం
- ప్లాప్ లో ఉన్నప్పుడు ఇంత రిస్క్ అవసరమా ?
- క్రేజీ కలయిక పై నెటిజన్ల ఆసక్తి !
- మహేష్, ప్రభాస్ ఫెయిల్.. బన్నీ అయినా చేస్తాడా..?
- ‘టాక్సిక్’ లో వల్గారిటీ.. యశ్ ఇచ్చాడు క్లారిటీ..!
- 51 ఇయర్స్ ఆఫ్ తలైవా.. ‘ధర్మన్’ సెట్స్ లో గ్రాండ్ సెలెబ్రేషన్స్..!
- ‘లెనిన్’ సక్సెస్.. అఖిల్ సైలెంట్.. ఎందుకో..?
- సూర్యతో ఎప్పటికైనా సినిమా చేస్తా – త్రివిక్రమ్
- ఘనంగా శ్రీహరి జయంతి వేడుకలు..!
- ‘ఆస్మాన్’తో మేఘాంశ్ సక్సెస్ అందుకోవాలి – శాంతి శ్రీహరి
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : విశ్వనాథ్ అండ్ సన్స్ – మెప్పించే ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా!
- సమీక్ష: ‘అగధ’ – కొన్ని చోట్ల ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామా
- సమీక్ష : మకుటం – బోరింగ్ యాక్షన్ డ్రామా !
- ‘ది ప్యారడైజ్’ ఆ సీనియర్ యాక్టర్కు కలిసి వస్తుందా..?
- ‘ఆదర్శ కుటుంబం’ కోసం రాజుగారి ప్రయత్నం.. ఫలించేనా..?
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు అక్కడ రిలీజ్ కష్టాలు..!
- మరో భాషలో కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత ‘మా ఇంటి బంగారం’
- సమీక్ష: హుషార్ పిట్టలు – కొన్ని సీన్స్ ఇబ్బంది పెట్టినా సందేశం బాగుంది

