కొరియన్ చిత్రం మిడ్ నైట్ రన్నర్స్ చిత్రాన్ని తెలుగు లోకి తీసుకు వస్తున్నారు సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్ మరియు క్రాస్ పిక్చర్స్. అయితే ఓ బేబీ చిత్రం తర్వాత మళ్ళీ వీరి కాంబినేషన్ రిపీట్ కానుంది. అయితే ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో ప్రధాన పాత్రల్లో రెజీనా కాసాండ్రా మరియు నివేధా థామస్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దగ్గుబాటి సురేష్ బాబు మరియు సునీత తాటి నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- మెగాస్టార్ ‘విశ్వంభర’లో విజయశాంతి ?
- “అవతార్”, “టైటానిక్” ల తర్వాత దళపతి సినిమానే..
- లేటెస్ట్ : సినిమాల పై పుష్ప నటుడి ఆసక్తికర వ్యాఖ్యలు
- ‘సుడిగాడు – 2’ పై అల్లరి నరేష్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్
- ‘సలార్ 2’లో మరో బాలీవుడ్ హీరోయిన్ ?
- పుష్ప 2 మూవీ పై లేటెస్ట్ ఇన్ఫో!
- మీకు తెలుసా? : “దేవదాసు” కి ముందు ఇలియానా మిస్ చేసుకున్న సినిమా