
రామ్ గోపాల్ వర్మ రాబోతున్న చిత్రం “భూత్ రిటర్న్స్” చిత్రాన్ని తెలుగులో “బూచి” అనే పేరుతో విడుదల చెయ్యనున్నారు. ఈ చిత్రం 2003లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చి విజయం సాదించిన “భూత్” చిత్రానికి సీక్వెల్ ఈ చిత్రం. జే డి చక్రవర్తి, మనీషా కొయిరాల మరియు మధు శాలిని “భూత్ రిటర్న్స్” లో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మధ్యనే విడుదల చేసిన పోస్టర్లు చిత్రం మీద ఆసక్తిని పెంచాయి. జితేంద్ర జైన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఈరోస్ ఇంటర్నేషనల్ వారు చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. మనీషా కొయిరాల మరియు జే డి చక్రవర్తి చాలా రోజుల తరువాత తెర మీద కనిపిస్తుండటంతో ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. అక్టోబర్ 12న “భూత్ రిటర్న్స్” చిత్రం 3డి లో విడుదల కానుంది. ఈ చిత్రానికి తెలుగు వెర్షన్ అయిన “బూచి” చిత్రం అక్టోబర్ 26 విడుదల అవుతుంది.
తెలుగులో “బూచి”గా రాబోతోనున్న రాంగోపాల్ వర్మ “భూత్ రిటర్న్స్”
తెలుగులో “బూచి”గా రాబోతోనున్న రాంగోపాల్ వర్మ “భూత్ రిటర్న్స్”
Published on Sep 30, 2012 4:00 AM IST
సంబంధిత సమాచారం
- 51 ఇయర్స్ ఆఫ్ తలైవా.. ‘ధర్మన్’ సెట్స్ లో గ్రాండ్ సెలెబ్రేషన్స్..!
- ‘లెనిన్’ సక్సెస్.. అఖిల్ సైలెంట్.. ఎందుకో..?
- సూర్యతో ఎప్పటికైనా సినిమా చేస్తా – త్రివిక్రమ్
- ఘనంగా శ్రీహరి జయంతి వేడుకలు..!
- ‘ఆస్మాన్’తో మేఘాంశ్ సక్సెస్ అందుకోవాలి – శాంతి శ్రీహరి
- 3 నెలల్లో 2 బ్లాక్ బస్టర్స్.. సూర్య సత్తా ఇది..!
- మరోసారి సంక్రాంతి బరిలోకి ప్రశాంత్ వర్మ సినిమా!?
- పోల్ : ఇండిపెండెన్స్ డే వీక్ రిలీజ్ లలో మీకు ఏ చిత్రం నచ్చింది?
- విశాల్ కెరీర్ లోనే డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’కి షాకింగ్ నంబర్స్?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : విశ్వనాథ్ అండ్ సన్స్ – మెప్పించే ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా!
- సమీక్ష: ‘అగధ’ – కొన్ని చోట్ల ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామా
- సమీక్ష : మకుటం – బోరింగ్ యాక్షన్ డ్రామా !
- ‘ది ప్యారడైజ్’ ఆ సీనియర్ యాక్టర్కు కలిసి వస్తుందా..?
- ‘ఆదర్శ కుటుంబం’ కోసం రాజుగారి ప్రయత్నం.. ఫలించేనా..?
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు అక్కడ రిలీజ్ కష్టాలు..!
- మరో భాషలో కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత ‘మా ఇంటి బంగారం’
- సమీక్ష: హుషార్ పిట్టలు – కొన్ని సీన్స్ ఇబ్బంది పెట్టినా సందేశం బాగుంది

