సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసిన ‘సాహో’ !

సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసిన ‘సాహో’ !

Published on Aug 23, 2019 1:31 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా అత్యంత భారీ బ‌డ్జెట్ తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీతో తెరెకెక్కిన్న చిత్రం ‘సాహో’. కాగా అగ‌ష్టు 30న రాబోతున్న ఈ సినిమా తెలుగు వర్షన్ తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ‘U/A ‘ సర్టిఫై తో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి సన్నధం అవుతుంది. ఈ సినిమా హిందీ వర్షన్ కోసం ప్రస్తుతం చిత్రబృందం బాలీవుడ్ లో వరుసగా ప్రమోషన్స్‌ ను నిర్వహిస్తోంది.

కాగా టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రాన్ ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో టాలీవుడ్ ప్రేస్టేజియ‌స్ ప్రోడ‌క్ష‌న్ హౌస్ యువి క్రియెష‌న్స్ బ్యాన‌ర్ లో వంశి, ప్ర‌మెద్, విక్ర‌మ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు