“పంజా” చిత్ర నిర్మాతల్లో ఒకరయిన నీలిమ తిరుమల శెట్టి ఈ మధ్యనే సంగమిత్ర ఆర్ట్స్ బ్యానర్ మీద సంవత్సరానికి మూడు చిత్రాలను చేస్తున్నామని ప్రకటించింది. ఈ చిత్రాలను భారీ టాలెంట్ హంట్ నిర్వహించి వాటిలో ఎంపిక చేసిన స్సిప్ట్ లను చిత్రాలుగా మలచనున్నారు. ఇలా ఎంపిక చేసిన మొదటి చిత్రం “అలియాస్ జానకి” ఈ చిత్రం ఏప్రిల్ 25న హైదరాబాద్ లో మొదలు కానుంది సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఎల్ వి ప్రసాద్ అకాడెమీ నుండి పట్టా పొందిన ఇతను పలు లఘు చిత్రాలకు అవార్డులు గెలుచుకున్నారు. వెన్నెల 1 1/2
చిత్రానికి సహాయ దర్శకుడిగా పని చేస్తున్నారు. ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడిస్తారు.
ఏప్రిల్ 25న మొదలు కానున్న సంగమిత్ర ఆర్ట్స్ నూతన చిత్రం
ఏప్రిల్ 25న మొదలు కానున్న సంగమిత్ర ఆర్ట్స్ నూతన చిత్రం
Published on Apr 21, 2012 4:11 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : కృష్ణమ్మ – కొన్ని చోట్ల ఆకట్టుకునే ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్!
- సమీక్ష : “ఆరంభం” – ఆకట్టుకోవడంలో విఫలమవుతుంది
- సమీక్ష : “ప్రతినిధి 2” – రొటీన్ పొలిటికల్ యాక్షన్ డ్రామా !
- ఫోటోలు: ఐశ్వర్య రాజేష్
- ఓటిటి: ‘బాహుబలి’ మేకర్స్ “యక్షిణి” పై ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్
- “గోట్” కోసం యూఎస్ కి దళపతి విజయ్.!
- కలెక్షన్: సోనాల్ చౌహాన్