తన రాబోతున్న రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం “మనోహరుడు” కోసం శంకర్ మరో పొడవయిన షెడ్యూల్ ని చెయ్యనున్నారు. ఈ చిత్ర తమిళంలో “ఐ” అని పేరుతో వస్తుండగా ఈ చిత్రంలో కథానాయకుడిగా విక్రం నటిస్తున్నారు. ఏమి జాక్సన్ కథానాయికగా కనిపిస్తుండగా ఈ చిత్ర బృందం సెప్టెంబర్ 19న చిత్రీకరణ కోసం చైనా పయనమవనున్నారు, విక్రం మాత్రం సెప్టెంబర్ 21న ఈ బృందంతో కలవనున్నారు. గతంలో “జీన్స్” చిత్రం కోసం శంకర్ కొన్ని సన్నివేశాలను గ్రేట్ వాల్ ఆఫ్ చైనా మీద చిత్రీకరించారు. ఈసారి భారతీయ తెర మీద ఎప్పుడు చూడనటువంటి ప్రదేశాలలో చిత్రీకరణ జరపనున్నారు. శంకర్ దాదాపుగా 41 రోజులు చెన్నైలో ఒక పాట మరియు కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా పి సి శ్రీరాం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రంలో కొంతమంది చైనా మరియు ఆస్ట్రేలియా వాళ్ళు కూడా బృందంలో పాల్గొంటున్నారు. ఆస్కార్ రవిచంద్రన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మనోహరుడు చిత్రం కోసం చైనా వెళ్తున్న శంకర్
మనోహరుడు చిత్రం కోసం చైనా వెళ్తున్న శంకర్
Published on Sep 18, 2012 3:47 AM IST
సంబంధిత సమాచారం
- మహేష్, ప్రభాస్ ఫెయిల్.. బన్నీ అయినా చేస్తాడా..?
- ‘టాక్సిక్’ లో వల్గారిటీ.. యశ్ ఇచ్చాడు క్లారిటీ..!
- 51 ఇయర్స్ ఆఫ్ తలైవా.. ‘ధర్మన్’ సెట్స్ లో గ్రాండ్ సెలెబ్రేషన్స్..!
- ‘లెనిన్’ సక్సెస్.. అఖిల్ సైలెంట్.. ఎందుకో..?
- సూర్యతో ఎప్పటికైనా సినిమా చేస్తా – త్రివిక్రమ్
- ఘనంగా శ్రీహరి జయంతి వేడుకలు..!
- ‘ఆస్మాన్’తో మేఘాంశ్ సక్సెస్ అందుకోవాలి – శాంతి శ్రీహరి
- 3 నెలల్లో 2 బ్లాక్ బస్టర్స్.. సూర్య సత్తా ఇది..!
- మరోసారి సంక్రాంతి బరిలోకి ప్రశాంత్ వర్మ సినిమా!?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : విశ్వనాథ్ అండ్ సన్స్ – మెప్పించే ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా!
- సమీక్ష: ‘అగధ’ – కొన్ని చోట్ల ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామా
- సమీక్ష : మకుటం – బోరింగ్ యాక్షన్ డ్రామా !
- ‘ది ప్యారడైజ్’ ఆ సీనియర్ యాక్టర్కు కలిసి వస్తుందా..?
- ‘ఆదర్శ కుటుంబం’ కోసం రాజుగారి ప్రయత్నం.. ఫలించేనా..?
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు అక్కడ రిలీజ్ కష్టాలు..!
- మరో భాషలో కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత ‘మా ఇంటి బంగారం’
- సమీక్ష: హుషార్ పిట్టలు – కొన్ని సీన్స్ ఇబ్బంది పెట్టినా సందేశం బాగుంది


