పంట పొలాల్లో శర్వానంద్ ‘శ్రీకారం’

పంట పొలాల్లో శర్వానంద్ ‘శ్రీకారం’

Published on Nov 13, 2019 11:00 PM IST

యంగ్ హీరో శర్వానంద్ చేస్తున్న కొత్త సినిమాల్లో ‘శ్రీకారం’ కూడా ఒకటి. డెబ్యూ దర్శకుడు కిశోర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంటలు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంప్రదాయకర రీతిలో ‘శ్రీకారం’ అనే టైటిల్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో ఉంది.

ఈరోజే కొత్త షెడ్యూల్ మొదలైంది. అది కూడా పంటపొలాల్లో కావడం విశేషం. చిత్రం ఆధునిక వ్యవ్యసాయ పద్దతులు అనే కాన్సెప్ట్ మీదే కావడంతో కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్లోనే చిత్రీకరించనున్నారు. 2020 ఆరంభంలోనే ఈ సినిమా విడుదలను ప్లాన్ చేస్తున్నారు. మీక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు