దక్షిణాదిన వున్ననాలుగు భాషలలో దర్శకులు, నిర్మాతలు, నటులు మరియు ఇతర టెక్నిషియన్స్ అంతా కలిసి చెన్నైలో జరగనున్న 100ఏళ్ళ ఇండియన్ సినిమా వేడుకలో దక్షిణాది సినిమా జయకేతనాన్ని ఎగురవేయనున్నారు. ఈ వేడుక నెహ్రు స్టేడియంలో సెప్టెంబర్ 25 నుండి 27 వరకూ జరగనుంది. వేడుక నిర్వాహకులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీను ముఖ్య అతిధిగా, నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రధాన అతిధులుగా ఆహ్వానించారు. వీరేకాక బాలీవుడ్ నుండి పలు ప్రముఖులను కూడా ఆహ్వానించారు. ఇంత ఘనరీతిలో వేడుకను జరుపుతున్న వీరు అపశృతికి ఏ ఒక్క ఆస్కారం లేకుండా ప్రయత్నిస్తున్నారు . ఆంధ్ర ప్రదేశ్ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ వేడుకపై చాలా ఉత్సాహంచూపుతున్నారు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు
చెన్నైలో జరిగే భారీ వేడుకకు తరలనున్న దక్షిణ సినీరంగం
చెన్నైలో జరిగే భారీ వేడుకకు తరలనున్న దక్షిణ సినీరంగం
Published on Jul 22, 2013 11:07 PM IST
సంబంధిత సమాచారం
- ఈ వారం ‘వీరభద్రుడు’తో సర్దుకోవాల్సిందే..!
- ‘పెద్ది’ స్టైలిష్ క్రికెట్ షాట్.. అసలు విషయం చెప్పిన రత్నవేలు..!
- ‘పెద్ది’ మాస్ జాతర మొదలు.. ట్రైలర్ డేట్ ఫిక్స్!
- ఓటీటీ/థియేటర్ : ఈ వారం అలరించే వినోదాలివే !
- ఫోటోలు : మృణాల్ ఠాకూర్
- నా సినిమాల్లో కథే హీరో – సమంత
- ప్రధాని మోదీకి ప్రామిస్ చేశా – అన్నా లెజినోవా
- వాటిని భరించాను కాబట్టే.. ఈ స్థాయిలో ఉన్నా – కియారా
- మెగాస్టార్ ‘విశ్వంభర’ పై దర్శకుడు క్లారిటీ !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- తమిళనాట విజయ్ అరుదైన ఫీట్..!
- ‘పెద్ది’పై సీనియర్ యాక్టర్ వైరల్ కామెంట్స్.. ఏమన్నారంటే..?
- ముఖ్యమంత్రిగా విజయ్.. ప్రత్యేక ఆకర్షణగా త్రిష !
- నార్త్ అమెరికాలో ‘పెద్ది’ టికెట్ ధరలు ఇవే !
- నితిన్ కోసం అనుదీప్ రూట్ మార్చాల్సిందే..!
- ‘కల్కి సీక్వల్’లో మరో బాలీవుడ్ నటుడు ?
- ట్రైలర్ టాక్: ‘కరుప్పు’ తో సూర్య.. ఊర మాస్.. కంబ్యాక్.. లోడింగ్
- ప్రొఫెసర్ ఈజ్ బ్యాక్.. ‘మనీ హెయిస్ట్’ పై బిగ్ అప్డేట్ ఇచ్చిన ఓటిటి సంస్థ!


