
తారక రత్న మరియు మాధవి లతలు ప్రధాన పాత్రలో ఒక చిత్రం మొదలయ్యింది. “చూడాలని చెప్పాలని ” అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పార్ధవన్ దర్శకత్వం వహిస్తుండగా నాగమల శంకర్ ఈ చిత్రాన్ని శ్రీ శివ శంకర్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఈ చిత్ర చిత్రీకరణ సోమవారం హైదరాబాద్ లో మొదలయ్యింది. ప్రసన్న కుమార్ స్విచ్ ఆన్ చెయ్యగా తమ్మారెడ్డి భరద్వాజ్ క్లాప్ కొట్టారు. ఈ చిత్ర తాకిని 35 రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు. ఈ చిత్రంలో నందమూరి తారకరత్న వైవిధ్యమయిన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం యూత్ ఫుల్ చిత్రంగా తెరకెక్కనుంది. అమర్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.
తారక రత్న నూతన చిత్రం ప్రారంభం
తారక రత్న నూతన చిత్రం ప్రారంభం
Published on Sep 25, 2012 5:01 PM IST
సంబంధిత సమాచారం
- ‘కొరియన్ కనకరాజు’కి బాక్సాఫీస్ వద్ద మళ్లీ డిమాండ్ !
- ‘రౌడీ జనార్దన’లో అసలైన బలం అదే !
- ప్లాప్ లో ఉన్నప్పుడు ఇంత రిస్క్ అవసరమా ?
- క్రేజీ కలయిక పై నెటిజన్ల ఆసక్తి !
- మహేష్, ప్రభాస్ ఫెయిల్.. బన్నీ అయినా చేస్తాడా..?
- ‘టాక్సిక్’ లో వల్గారిటీ.. యశ్ ఇచ్చాడు క్లారిటీ..!
- 51 ఇయర్స్ ఆఫ్ తలైవా.. ‘ధర్మన్’ సెట్స్ లో గ్రాండ్ సెలెబ్రేషన్స్..!
- ‘లెనిన్’ సక్సెస్.. అఖిల్ సైలెంట్.. ఎందుకో..?
- సూర్యతో ఎప్పటికైనా సినిమా చేస్తా – త్రివిక్రమ్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : విశ్వనాథ్ అండ్ సన్స్ – మెప్పించే ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా!
- సమీక్ష: ‘అగధ’ – కొన్ని చోట్ల ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామా
- సమీక్ష : మకుటం – బోరింగ్ యాక్షన్ డ్రామా !
- ‘ది ప్యారడైజ్’ ఆ సీనియర్ యాక్టర్కు కలిసి వస్తుందా..?
- ‘ఆదర్శ కుటుంబం’ కోసం రాజుగారి ప్రయత్నం.. ఫలించేనా..?
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు అక్కడ రిలీజ్ కష్టాలు..!
- మరో భాషలో కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత ‘మా ఇంటి బంగారం’
- సమీక్ష: హుషార్ పిట్టలు – కొన్ని సీన్స్ ఇబ్బంది పెట్టినా సందేశం బాగుంది

