మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘ఎవడు’ సినిమా ఆడియో విడుదలను జూలై 1కి వాయిదా వేయడం జరిగింది. షెడ్యూల్ ప్రకారం ఈ సినిమాని జూలై 30 ఆదివారం రోజున విడుదల చేయాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా జూలై 1 సోమవారం రోజున విడుదల చేయనున్నారు. ఈ ఫంక్షన్ ని మెగా ఫ్యామిలీ హాజరు కానున్నారని సమాచారం. ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన శృతి హసన్, అమీ జాక్సన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాని జూలై చివరి వారంలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా థ్రిల్లర్ గా తెరకెక్కనుందని సమాచారం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ లు ఈ సినిమాలో అతిధి పాత్రలో కనిపించనున్నారు.
వాయిదాపడ్డ ‘ఎవడు’ ఆడియో
వాయిదాపడ్డ ‘ఎవడు’ ఆడియో
Published on Jun 28, 2013 12:50 PM IST
సంబంధిత సమాచారం
- మొత్తానికి ఫ్రీ ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న ‘అవతార్ 3’.. ఎప్పుడు ఎందులో అంటే!
- ఎన్టీఆర్-నీల్ గ్లింప్స్.. ర్యాంపేజ్ ఎంతసేపు అంటే..?
- కార్తీ సినిమా కోసం మరో డైరెక్టర్.. అయితే..!
- సాయి పల్లవి మూవీ ఫ్లాప్.. ఆ స్టార్ హీరో ఒప్పుకున్నాడట..!
- విడాకుల బాటలో ‘విశ్వంభర’ బ్యూటీ..?
- అక్షయ్ కుమార్తో దిల్ రాజు సినిమా.. రిలీజ్ డేట్ ఇదే..!
- ‘రామాయణ’ షూటింగ్లో జాయిన్ అయిన రకుల్.. ఆ పాత్ర కోసమే..!
- కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో లోకేష్ ‘DC’ ట్రైలర్.. ఎప్పుడంటే..?
- ‘పెద్ది’ రెండు వెర్షన్లూ ‘ధురంధర్’ మేకర్స్ తోనే.!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘నేను’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘దేవర’లో సగం డ్యూటీ కూడా ‘పెద్ది’కి లేదుగా!
- ‘స్పిరిట్’ కోసం ప్రభాస్ లాంగ్ షెడ్యూల్ !
- నార్త్లో పెద్ది ప్రభంజనం.. ముంబై వేదికగా ట్రైలర్ లాంచ్తో విధ్వంసం..!
- దృశ్యం-3 : తెలుగులోనూ మోహన్ లాల్ సస్పెన్స్ థ్రిల్లర్.. మరి వెంకటేష్..?
- మరో క్రేజీ ప్రాజెక్ట్కు త్రిష గ్రీన్ సిగ్నల్.. ఈసారి ఇద్దరు..?
- ఓటీటీ/థియేటర్ : ఈ వారం అలరించే వినోదాలివే !
- పెద్ది : ఎలాంటి వీఎఫ్ఎక్స్ లేకుండానే కుస్తీ పోర్షన్స్..!


