
రామ్ చరణ్ నటించిన ‘ఎవడు’ సినిమా విడుదలై బాక్స్ ఆఫీసు వద్ద మంచి ప్రారంభని నమోదు చేసింది. ఈ సినిమా విడుదల కావడానికి ఆరు నెలలు ఆలస్యం అయ్యింది. గత కొద్ది వారాలుగా ఈ సినిమా నిర్వాహకులు చేసిన ప్రచారం చాలా బాగా ఫలితాన్ని ఇచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అంతటా మంచి కలెక్షన్ తో నడుస్తోందని తెలిసింది. అయితే ఈ సినిమా మొత్తంగా ఎంత కలేక్షలను వసూలు చేస్తుందో చూడాలి. వంశి పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రామ్ చరణ్, శృతి హసన్, అమీ జాక్సన్ లు హీరో హీరోయిన్స్ గా నటించారు. అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ లు అతిధి పాత్రలో నటించారు. ఈ సినిమాకి అంత వస్తున్న పాజిటివ్ రేస్పాస్ మంచి లాబాన్ని అందిస్తుందని బావిస్తున్నారు. ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ కి నటినటులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. శ్యాం కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.
బాక్స్ ఆఫీసు వద్ద మంచి ప్రారంభన్ని నమోదు చేసిన ‘ఎవడు’
బాక్స్ ఆఫీసు వద్ద మంచి ప్రారంభన్ని నమోదు చేసిన ‘ఎవడు’
Published on Jan 12, 2014 8:00 AM IST
సంబంధిత సమాచారం
- ‘పెద్ది’ ట్రైలర్ డేట్ లాక్?
- మహేష్ ‘వారణాసి’ కి వాటర్ కొరత!?
- సూర్య సినిమా వెనక్కి వెళ్ళేది లేదు.. ట్రైలర్ పనుల్లో బిజీ!
- ‘మంగళవారం 2’ పై లేటెస్ట్ ఇన్ఫో!
- ‘డెకాయిట్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ !
- గోపీచంద్ కొత్త సినిమా: జోడీగా అనార్కలి.. దర్శకుడిగా మారిన ప్రముఖ యాక్షన్ మాస్టర్!
- ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె నిశ్చితార్థం.. తరలివచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులు
- మెగా సినిమా కోసం స్పెషల్ సెట్ ?
- ఓటీటీ : – ఈ వారం అలరించే సినిమాలు, సిరీస్లివే !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘జెట్ లీ’ – కామెడీ వర్కైనా కథనం మిస్ ఫైర్ అయ్యింది
- సమీక్ష : గాయపడ్డ సింహం – కొన్ని చోట్ల మెప్పించే కామెడీ డ్రామా !
- సెలెబ్రెటీ రూల్స్ నాకు అవసరం లేదు – ఆనందం రేఖ
- బాలయ్య సినిమా నుండి నయనతార ఎందుకు తప్పుకుందంటే..?
- ఫోటో మూమెంట్ : సర్జరీ తర్వాత పవన్ కళ్యాణ్ను కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు
- మరో యాక్షన్ డ్రామాకు గోపీచంద్ గ్రీన్ సిగ్నల్..?
- పెయిన్ కి ప్రిపేర్ చేస్తున్న ‘పెద్ది’ టీం!?
- విజయ్, శౌర్యువ్ భారీ ప్రాజెక్ట్ కోసం బాలీవుడ్ బ్యూటీ?

